శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ అన్నదానం.

Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరంమండలం యర్రవరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకరావు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన బుధవారం నిర్వహించారు.అన్న ప్రసాదాన్ని ఆలయ…

లింగంపర్తిలో ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహాలు ప్రతిష్ట

Mana News ;- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి:- మండలం లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను శ్రీ వివేకానంద సేవా సమితి సభ్యులు,శ్రీ లలితా మాతృమూర్తుల ఆధ్వర్యంలో ప్రతిష్టించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక…

ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు చెక్పోస్టులు పరిశీలన – పోలీస్ స్టేషన్ లో రికార్డ్లు తనిఖీ

విలేకర్లుతో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి Mana News :- పాచిపెంట,నవంబర్13( మన న్యూస్ ):-గంజాయి నియంత్రణకు ప్రతిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని,గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేందుకు అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.…

ఏజెన్సీ లో అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ

Mana News :- పాచిపెంట, నవంబర్ 13( మన న్యూస్ ): పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లోబుధవారం నాడు పాచిపెంట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి బి అనంతలక్ష్మి ఏజెన్సీ ప్రాంతంల్లో గల అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అంగన్వాడీ…

గంజాయి, మాధకద్రవ్యాల నిర్మూలనపై పోలీసుల అవగాహన

సదస్సుమాధకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం – ఎస్సై రాజ్ కుమార్ Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్ 13, 2024బుధవారం స్థానిక ఎక్స్లెంట్ భాష హైస్కూల్లో ఏడూళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, మాధకద్రవ్యాల…

ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు చెక్పోస్టులు పరిశీలన పోలీస్ స్టేషన్ లో రికార్డ్లు తనిఖీ విలేకర్లుతో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి

Mana News :- పాచిపెంట,నవంబర్13( మన న్యూస్ ):-గంజాయి నియంత్రణకు ప్రతిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని,గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేందుకు అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం నాడు పాచిపెంట…

అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం

Mana News:- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్, 13, 2024 వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక బీ ఆర్ ఎస్ అరాచక శక్తుల కుట్రేనని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశాల రామనాధం…

దశల వారీగా శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 13)మన న్యూస్ శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధిలో భాగంగా మెరుగైన వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.బుధవారం డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ నుండి జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం…

సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ):- మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామ కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిన ధ్యానం లారీలు రైస్ మిల్లు వద్ద ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ధ్యానం లారీలు ఆగిపోకుండా ఉండాలంటే కోమలంచ గేటు వద్ద బాన్సువాడ-నిజాంసాగర్ ప్రధాని…

టి.డి.పి.సభ్యత్వ నయోదు కార్యక్రమం-నెమళ్ళూరు బుజ్జి, యూనిట్ ఇంచార్జి[TDP]

Mana News:- శ్రీకాళహస్తి మన న్యూస్:-. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నయోదు కార్యక్రమం పట్టణంలోని 22 వ వార్డు యూనిట్ ఇంచార్జి నెమళ్ళూరు బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో, క్లస్టర్ ఇంచార్జి…