ఆర్టిఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు తనిఖీలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 4:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో ఉన్న ఆర్టిఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రవాణాశాఖపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం…
విద్యా ప్రమాణాల నిర్ధారణకే నేషనల్ అచీవ్ మెంట్ సర్వే – ఎంఈఓ కొమరం నాగయ్య
పినపాక, మన న్యూస్:-పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు అంచనా వేసేందుకు బుధవారం నాడు దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్ మెంట్ సర్వే జరిగింది. దీనిలో భాగంగా మండల పరిధిలోని మొత్తం నాలుగు పాఠశాలల్లో న్యాస్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎంపీయుపిఎస్ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో…
శ్రీ కర్మన్ ఘాట్ హనుమన్ ఆలయంలో ఘనంగా లోక కళ్యాణోత్సవం
కర్మన్ ఘాట్, మన న్యూస్ :- ప్రజాపాలన విజయో త్సవాలను పురస్కరించి తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి దేవాదాయ శాఖ కమీషనరు వారు జారీచే సిన ఆదేశాల మేరకు బుధవారం రోజున శ్రీ కర్మన్ ఘాట్ హానుమాన్ దేవస్తానములో లోక కళ్యాణార్థము…
రైతు రాజ్యమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ద్వేయం
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల పేదలకు న్యాయం జరుగుతుంది. ఘనంగా నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం… పినపాక నియోజకవర్గం, మన న్యూస్:- బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్…
తీవ్ర జ్వరంతో బాలిక మృతి.
బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,బంగారు పాళ్యం మండలం,శేషాపురం గ్రామానికి చెందిన గుణ శ్రీ వయసు 12 సంవత్సరములు బంగారుపాళ్యం సెయింట్ మేరీ స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్నది. మంగళవారం మధ్యాహ్నం జ్వరం ఎక్కువ రావడంతో…
వినాయక హిల్స్ రోడ్ నెంబర్ 6 లో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం
బడంగ్పేట్:-మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వినాయక హిల్స్ రోడ్ నెంబర్ 6 లో శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడిపూజ కార్యక్రమం పుల్లయ్య గురు స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.ఈ 18వ…
మొగిలి ఆలయ టెండర్లు వాయిదా. చిత్తూరు దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన.
బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఆలయం వెలుపల అంగళ్లు తలనీలాలు పార్కింగ్ బుధవారం ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో వేలం పాటలు చిత్తూరు దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన, మొగిలి…
ప్రెస్ క్లబ్ నందు రెండవసారి నూతన కార్యవర్గ ఎన్నిక అధ్యక్షులుగా కే బాలాజీ
బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం, పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ రెండవసారి నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జే.ఈశ్వర్ బాబు,అధ్యక్షులుగా కే. బాలాజీ,ప్రధాన కార్యదర్శిగా జే. సురేంద్రబాబు,సంయుక్త…
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా.వి.ఎం.థామస్ కి కత్తర్ లో ఎన్నారై టిడిపి తరఫున సన్మానం
మన న్యూస్:– కత్తార్ దేశంలో దోహా పట్నంలో మెడికల్ క్యాంపు కి హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.వి.యం.థామస్ నీ కత్తర్ టిడిపి ప్రెసిడెంట్ గొట్టిపాటి రమణయ్య,రమేష్,చంద్రశేఖర్ నాయుడు,సత్య నారాయణ,గోపాలరాజు,రవీంద్ర,వినోద్ దతితరులు రాష్ట్ర ప్రభుత్వ విప్…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ లో ఎక్సపర్ట్ గెస్ట్ లెక్చరర్
వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సు లో వర్డ్ ప్రెస్ ఇన్ వెబ్ డిజైన్ ఎక్సపెర్ట్ గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ బి.అన్నపూర్ణ శారద అధ్యక్షతన ప్రసంగిస్తూ…