కానిస్టేబుల్ కిషోర్ కి ప్రశంసా పత్రం అందజేసిన ఎస్పి రోహిత్ రాజ్.
మన న్యూస్: పినపాక ఈ మధ్యలో జరిగినటువంటి లోక్ అదాలత్ కేసుల్లో అత్యధిక కేసులు రాజీ చేసినందుకు గాను ఏడూళ్ల బయ్యారం పిఎస్ కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్డెంట్ పోలీస్ ఆఫీసరైన ఎస్పీ రోహిత్ రాజ్…
విలేకరుల పై పెట్టిన ఎస్సి ఎస్టీ కేసు కొట్టివేత
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీ కేసులో మణుగూరుకు పట్టణానికి చెందిన విలేకరులఫై 2019 లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఖమ్మం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్, డిస్టిక్ సెషన్ న్యాయమూర్తి దేవినేని రాం ప్రసాదరావు శుక్రవారం తీర్పును వెల్లడించారు.…
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
మన న్యూస్: బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు.. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జాతీయ బాల్…
శ్రీరామరథయాత్రకు రండి…!
మన న్యూస్ : రెబల్ రాజుకు ఆహ్వానం…! త్రిబుల్ ఆర్ కు ఆర్ హెచ్ వి ఎస్ పిలుపు సరేనన్న ఏపీ ఉపసభాపతి తిరుపతి, నవంబర్ అయోధ్యకు వచ్చే ఏడాది మార్చిలో శ్రీరామరథయాత్రను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ ( ఆర్…
సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం మీరంతా చక్కగా చదువు కోవాలి విద్యార్థులకు పిలిపునిచ్చిన మంత్రి సంధ్యారాణి
మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 29:-పాచిపెంట లోవిద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.మండల కేంద్రమైన పాచిపెంట గ్రామం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర్లో నిర్మించిన బాలికల…
పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక శాసనసభ్యులుపాయం వెంకటేశ్వర్లు
మన న్యూస్: ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ రథసారథి పోరాటయోధుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ అకాల మరణం అనంతరం ఖమ్మం సిపిఐ గిరి ప్రసాద్ భవన్ లో ఏర్పాటుచేసిన పోటు ప్రసాద్ పార్థివదేహానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు.…
మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలల్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదు? కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి
మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై ఆరోపణలు చేస్తే సహించేదిలేదాని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్…
సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్ ?
మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ : అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సైతం బరిలో నిలిచి తమ సత్తా ఏమిటో మరోసారి చూపిస్తామంటూ యువత ముందుకొస్తున్నారు. వారితో రాజకీయం ఏమవుతుందని లైట్గా తీసుకునే రాజకీయ…
దీక్షా దివస్’కు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ కామారెడ్డిలో శుక్రవారం తలపెట్టిన బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమానికి ఉమ్మడి నిజాంసాగర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బొగ్గుగుడిసె కూడలి నుంచి కామారెడ్డికి వెళ్లారు. మాజీ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి,…
ముదునూరి ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు వనభోజనం
త్వరలో మురళీకృష్ణంరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు (మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు: కార్తీక మాసంలో కులాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం.కానీ దానికి భిన్నంగా ప్రత్తిపాడు వైసిపి నేత మురళీ కృష్ణంరాజు మానసిక దివ్యాంగులకు, దివ్యాంగులకు వనభోజనాలు ఏర్పాటు…