గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo

మన న్యూస్:సరూర్నగర్ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు, గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41రోజుల) అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహిస్తారు ఇట్టి కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో పవిత్ర మైన అయ్యప్ప దీక్షలో ఉన్న అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు గురుస్వామి ప్రేమ్ గాంధీ
ఆధ్వర్యంలో 10,000 మంది భక్తులకు అన్న ప్రసాదం అందించబడుతోంది. అయ్యప్ప స్వాములకు 41 రోజుల భిక్ష కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుతున్న వారు భక్తి పరవశానికి నిదర్శనమని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని,ఆ అయ్యప్ప కరుణా గురుస్వామి ప్రేమ్ గాంధీ మీద ఉండాలని ఆకాంక్షించారు.అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ ప్రచార కార్యదర్శి
ప్రేమ్ గాంధీ సేవా ల కోసం 9393202615 కి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరని కోరారు

  • Related Posts

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి…

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మూడు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్‌ను నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మాగి గ్రామ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్