మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన : ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్

వెదురుకుప్పం, మన న్యూస్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం తిరుపతి జిల్లా నారా వారి…

జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు… బిసి, రాజ్యాంగబద్ధంగా అధికారులు లోబర్చుకొని తప్పుడు ధృవీకరణ పత్రం తో ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ఈ విషయంపై జనవరి 8న తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్రాలతో రాజీ పడే ప్రసక్తి లేదు,  న్యాయస్థానం లో తనకు న్యాయం జరుగుతుంది,  జుక్కల్ లో ఉప ఎన్నిక కాయం, విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే,

మన న్యూస్ ,నిజాంసాగర్,(జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరవు ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని, ఆయన బిసి వర్గానికి చెందిన వ్యక్తిగా తాను ఆధారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని జుకల్ బారసా మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే వెల్లడించారు. ఆయన…

త్రిబుల్ ఆర్ తో తితిదే క్షత్రియ ఉద్యోగులు ఏపీ ఉపసభాపతికి ఘన సన్మానం తిరుపతి నవంబర్

మన న్యూస్: త్రిబుల్ ఆర్ గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి రఘు రామకృష్ణమ రాజును తిరుమల తిరుపతి దేవస్థానం క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు రుద్రరాజు గురు ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో తితిదే ఉద్యోగులు గురువారం…

జిల్లాలో ప్రథమ స్థానం మల్లుర్ పాఠశాల జిల్లా విద్యాధికారి రాజు

మన న్యూస్: నిజాం సాగర్ ,జుక్కల్ , జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ పోటీల్లో మల్లూరు జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని సౌమ్య, భావన ,మీనాక్షి లు మొదటి స్థానంలో సత్తా చాటారు.నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ మల్లూరు జడ్పిహెచ్ఎస్…

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మన న్యూస్: సుజాతనగర్ వేపలగడ్డలోని వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణం, వంటగదులు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కలిగే ఇతర ఇబ్బందులను గురుకుల విద్యాలయ…

జ్యోతిరావు పూలే కు నివాళి

మన న్యూస్: హాత్మా జ్యోతరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని పూలే విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, రాష్ట్ర నాయిబ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర కోటి . సదాశివం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా…

మాలల సింహ గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మన న్యూస్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో డిసెంబర్ 1 హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మాలల సింహ గర్జన కామారెడ్డి జిల్లా…

డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ఘనంగా ప్రారంభం

మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో దాదా పీర్ నేతృత్వంలోని డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా బిజెపి…

మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నీ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్ట మల్లారం నందు అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గోడపర్తి వంశీ నూతనంగా నిర్మించబడిన ఆర్ డి మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నూతన ప్రారంభోత్సవానికి పినపాక ఎమ్మెల్యే పాయం ముఖ్యఅతిథిగా…

ఫోక్సో చట్టం క్రింద ఒకరిపై కేసు నమోదు

ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన మార్కంటి రాజకుమార్ 30 సంవత్సరాల యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను…