పాఠశాల స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే ఊరుకోము: టిడిపి నేత మంజునాథ్
. బంగారుపాళ్యం,డిసెంబర్ 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలివారిపల్లి ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించాలని ప్రయత్నం చేయడం హేయమైన చర్యని మండల టిడిపి అధికార ప్రతినిధి మంజునాథ్ విమర్శించారు.పాఠశాలకు సంబంధించిన ఆట స్థలాన్ని…
మొగిలీశ్వరస్వామి ఆలయంలో బహిరంగ వేలములు.
బంగారుపాళ్యం,డిసెంబర్ 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామి ఆలయం నందు పార్కింగ్ గేట్ వసూలు చేయుట,టెంకాయలు,పూజ సామగ్రి అమ్ముకొనుట, పాదరక్షలు భద్రపరచుట, కొబ్బరి చిప్పలు పోగు చేయుట,తలనీలాలు పోగు చేయుట మొదలగు హక్కులకు శనివారం ఆలయ వంశపారంపర్య…
అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం –
మంత్రి గుమ్మడి సంధ్యారాణి మన న్యూస్ ,సాలూరు ,: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లోఅత్యాధునిక సౌకర్యాలతో వంద పడకల ఆసుపత్రి పునఃనిర్మాణ పనులు జరగాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి గుత్తేదారులను ఆదేశించారు.…
ఎమ్మెల్యే తోట నివాసానికి టర్కీ దేశ రాయబారి
మన న్యూస్,నిజాంసాగర్,: భారత పర్యటనకు వచ్చిన టర్కీ దేశ రాయబారి శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నివాసానికి వచ్చారు. రాయబారికి తన సతీమణితో కలిసి ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలైన కౌలాస్ కోట, నిజాంసాగర్…
తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల అమ్మకాలు
మన న్యూస్:తెలంగాణ నిరుద్యోగ రక్షణజేఏసీ వ్యవస్థాపక చైర్మన్ మైపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు కామారెడ్డి జిల్లా బ్యాక్ లాగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ…
సీడ్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎంబిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి
మనన్యూస్:వెదురుకుప్పం వెనుకబడిన సంచారజాతులు అభివృద్ధి జరగాలంటే కేంద్రప్రభుత్వం సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సీడ్ పథకం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని శనివారం బి.సి సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖామాత్యులు యస్.సవితను తిరుపతి పద్మావతి అతిథి గృహం…
ఫేక్ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న వ్యక్తి అరెస్టు
మన న్యూస్ సాలూరు డిసెంబర్28:= మన్యం జిల్లాసాలూరు. సొంత ప్రయోజనాల కోసం ఫేక్ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న వ్యక్తిని పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ పోలీసులు అరెస్టు చేశారని పార్వతీపురం మన్యం జిల్లా అడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్…
రైతన్నకోసం అంటూ 126 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం
మనన్యూస్:గొల్లప్రోలు సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్రైతన్న కోసం అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు126 వారాలు గా దూడల…
హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయండి
మన న్యూస్:గొల్లప్రోలు మండలం,దుర్గాడ గ్రామ ప్రసిద్ధిగాంచిన శివాలయంలో కేసరపల్లి భువనేశ్వరి శ్రీ కమలానంద సరస్వతి స్వామి జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆలయ అర్చకులు.సేవా సభ్యులు.పూర్ణకుంభ స్వాగతం తో ఆహ్వానించి శివాలయం ఆలయ…
ఏలేశ్వరం పట్టణ బిజెపి అధ్యక్షుడిగా అయ్యప్ప ఎన్నిక ఏకగ్రీవం
మనన్యూస్:ఏలేశ్వరం పట్టణ బిజెపి అధ్యక్షుడిగా పైల అయ్యప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక బిజెపి కార్యాలయంలో జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో పట్టణ బిజెపి అధ్యక్షుని నియామక ఎన్నికలు శనివారం నిర్వహించారు.అధ్యక్ష ఎన్నికల లో భాగంగా ముగ్గురు అభ్యర్థులు…