జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆనరాశి గిర్ని వెంకటి కామారెడ్డిBBJ జిల్లా ఉపాధ్యక్షులు

మన న్యూస్:కామారెడ్డి జిల్లా మరియు పట్టణ ప్రజలకు మరియు కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం కులస్తులకు, పత్రికేయులకు,నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నూతన కమిటీ ఎన్నికైన జిల్లా కమిటీకి మరియు జిల్లా యువజన కమిటీకి ధన్యవాదములు.నాకు ఇచ్చిన ఉపాధ్యక్ష పదవిని…

నెల్లూరులో ఆంధ్ర డ్రైఫ్రూట్స్ స్టోర్ శుభారంబం

నెల్లూరు, మన న్యూస్ ,డిసెంబర్ 30:- నెల్లూరు మాగుంట లేఔట్ లో ఆంధ్ర డ్రైఫ్రూట్స్ స్టోర్ సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైనది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఖలీల్ ,ఉబెర్ మాట్లాడుతూ…. ఇంపోర్టెండ్ డ్రై ఫ్రూట్స్ ,ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్, హెల్త్ స్నాక్స్క్స్,…

విదేశీదారును పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు..

ఎక్స్ జ్ ఎస్ ఐ నగేష్ మన న్యూస్,బిచ్కుంద, మోపెడ్‌పై దేశీదారు తరలిస్తుండగా డోంగ్లీ రోడ్డుపై సోమవారం ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్‌ ఎస్సై నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేనూర్‌ నుంచి డోంగ్లీ వెళ్లే రోడ్డులో ఓ వ్యక్తి మోపెడ్‌పై…

ఏజెన్సీ రహదారులు నిర్మించండి,, గ్రీవెన్స్ లో కలెక్టర్ కు పిర్యాదు

మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో వున్న కొండమోసూరు,కేరంగి,మిలియా కంచూరు తుమరావల్లి పంచాయితీ గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మాణం చేపట్టాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య పార్వతీపురం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం…

ప్రజావాణిలో ఫిర్యాదులను సేకరిస్తున్న సబ్ కలెక్టర్

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.ప్రజావాణిలో మొత్తం 58 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వచ్చిన…

శెట్టిపల్లిని హైటి హబ్ గా తీర్చిదిద్దుతాం,, ఏం ఎల్ ఏ శ్రీనివాసులు,,జనవరి 8న శెట్టిపల్లి వాసులకు ప్రొసీడింగ్స్ ఇస్తాం కలెక్టర్ వెంకటేశ్వర్

మనన్యూస్:తిరుపతి శెట్టిపల్లిలో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,కలక్టర్ వెంకటేశ్వర్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.ఏళ్ల తరబడి భూ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు,ప్లాట్ దారులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు.అలాగే రోడ్లు,తాగునీరు,డ్రైనేజీ,వీధి దీపాలు సరిగా లేవని శెట్టిపల్లివాసులు తెలిపారు.శెట్టిపల్లి…

తాహసిల్దార్ కార్యాలయంను జీడిపిక్కలు కార్మికుల ముట్టడి,,పోలీసులు కార్మికుల మధ్య వాగ్వివాదం.

మనన్యూస్:ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని యాజమాన్యం 45 రోజుల క్రితం అర్ధాంతరంగా మూసివేసి కార్మికులను రోడ్డున పడేసిన నేపథ్యంలో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో అనేక విధాల ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో సోమవారం సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు…

బిజెపి ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా ఊటా వీరబాబు

మనన్యూస్:ప్రత్తిపాడు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఊటా వీరబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కాకినాడ జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికకారిణి కామినేని జయశ్రీ,కాకినాడ జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు,ప్రతిపాడు మండల రిటర్నింగ్ అధికారి పతివాడ వెంకటేశ్వరరావు,ఎన్నికల అబ్జర్వర్ బొలిశెట్టి రామకృష్ణ…

అప్పు చెల్లించకపోతే ..ఆరు నెలలు జైలు శిక్ష

మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి, తీసుకున్న అప్పు 1.50వేల రూపాయల 30రోజుల్లో ఇవ్వకుంటే 6నెలలు జైలుశిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి హారిక సోమవారం తీర్పు ఇచ్చారని కేసును వాదించిన న్యాయవాది నామ శ్రీనివాస్ చెప్పారు. నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లికి చెందిన మర్కంటి…

చీపుర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు,,,సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయ్యాలని డిమాండ్

మన న్యూస్:పినపాక,సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చెయ్యాలని పినపాక మండలానికి చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్నో ఏళ్ల నుండి సేవలు చేస్తున్నామని,ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలని తెలిపారు.కాంగ్రెస్…