అదాని అవినీతి నేపథ్యంలో సాలూరులో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.
సిపిఎం డిమాండ్ Mana News :- సాలూరు నవంబర్21( మన న్యూస్ ):= దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకోవడం కోసం, వేల కోట్లు అధికారులకు అదాని లంచాలు ఇచ్చాడని, అమెరికాలో ఇండియన్ కోర్టులో కేసు నమోదు నేపథ్యంలో ,అదా నీతో ఆంధ్ర…
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసిన కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్
Mana News :- ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు గురువారం సాయంత్రం తాడేపల్లిలో వైసీపీ అధినేత,మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్సీ అనంత బాబుతో పాటు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ…
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు కాంట్రాక్టు లెక్చరర్స్ నాయకులు సత్కారం
Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేసి,వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ద్యేయంగా పని చేస్తున్న దవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ చరిత్ర అధ్యాపకులు కొండ్ర రమేష్ బాబు ని…
పి ఆర్ టి యు మండల కార్యవర్గ ఎన్నికలు నిర్వహించిన చిత్తూర్ జిల్లా అధ్యక్షులు
మనన్యూస్, తవణంపల్లె నవంబర్-21 :-తవణంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పి ఆర్ టి యు చిత్తూరు జిల్లా అధ్యక్షులు వి. ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పి ఆర్ టి యు కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ…
నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలి.. పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21) :- నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ అధికారులను ఆదేశించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు…
శేరిలింగంపల్లి అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం
Mana News :- శేరిలింగంపల్లి(నవంబర్ ):- బూత్ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే వారిని బూత్ అధ్యక్షులగా నియమించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్, మసీద్ బండ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన…
మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం.. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21)మన న్యూన్ :- శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,సీనియర్ నాయకులు,కాలనీ వాసులు గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని…
ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాల నిర్వహణ…విద్యాధికారికి పిర్యాదు చేసిన బిజెవైఎం రాష్ట్ర నాయకులు రాగిరి సాయిరాం గౌడ్
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21)మన న్యూస్ :- విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నడుపుతున్న మోషన్ హైదరాబాద్ ఫోల్కె స్కూల్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బిజెవైఎం రాష్ట్ర నాయకులు రాగిరి సాయిరాం గౌడ్…
సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో ఈ నెల 9 నుంచి చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో స్వీకరించిన కుటుంబాల వివరాలను అత్యంత పకడ్బందీగా ఆన్లైన్ లో నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు.…
సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై జగన్ రెడ్డి ఆరోపణలు అర్థరహితం..
రాష్ట్ర శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు Mana News :- తిరుపతి నవంబర్ 21,(మన న్యూస్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తల్లిదండ్రులపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు అర్థరహితమని రాష్ట్ర శాప్ చైర్మన్ ఆనిమిని రవి నాయుడు…


కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి
చెక్పోస్టులను పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు
ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన
బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి
రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్
బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం
కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ






































































































