మానవత” సేవలు అద్వితీయం తుడా ఎస్ఈ ఎన్వీ కృష్ణారెడ్డి రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబుకు సన్మానం
మనన్యూస్:తిరుపతి రాష్ట్రవ్యాప్తంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వివిధ రంగాలలో అందిస్తున్న సేవలు అద్వితీయమని తుడా ఎస్ ఈ ఎన్ వెంకట కృష్ణారెడ్డి కొనియాడారు.ఆదివారం జరిగిన మానవతా నెలవారీ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు.రాష్ట్రవ్యాప్తంగా 124 యూనిట్ల ద్వారా 80…
పిల్లిగుండ్ల కాలనీ అసాంగిక కార్యక్రమాలకు నిలువెత్తు అడ్డా
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం లో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ కి అతి సమీపంలో అయిజ రహదారికి పొదలతో ఉన్న చిన్న అడవి ప్రాంతం లాగ ఉన్న ఈ…
కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన మెడికల్ కళాశాల వీఆర్వో వీర కిరణ్
మనన్యూస్:తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన కేంద్ర ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ కు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల పిఆర్వోవీర కిరణ్ రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం ఘన స్వాగతం పలికారు.అనంతరం కేంద్ర సహాయ…
సింగంశెట్టి సుబ్బరామయ్య చేతులు మీదుగా టిటిడి కి ఐదు లక్షల విలువచేసే సేంద్రీయ ఎరువులు విరాళం
మనన్యూస్:తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రియా జన్ అగ్రి అండ్ బయోటెక్ కంపెనీ వారి సేంద్రియ ఎరువులను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య,ఆ కంపెనీ ప్రతినిధులు ఆదివారం టీటీడీకి అందజేశారు.టీటీడీ అటవీశాఖ ఉద్యానవన సంరక్షణ కొరకు ఉచితంగా ఐదు లక్షల…
కామారెడ్డి పట్టణ జనరల్ స్టోర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు.
మనన్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ స్టోర్స్ అసోసియేషన్& బుక్ సెల్లర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుందని,ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించడం జరిగింది.ఆసోసియేషన్ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్-గణేష్ జనరల్ స్టోర్స్ బుక్ సెల్లర్స్,ప్రధాన కార్యదర్శిగా…
బేడ బుడగ నూతనా కార్యవర్గం
మనన్యూస్:కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నూతన జిల్లా కమిటీ ఏర్పాటుకై గౌరవ అధ్యక్షులు-ఉద్ది సాయిలు,ప్రధాన కార్యదర్శి సిరిగిరి తిరుపతి,ఎస్సీ57 ఉపకులాల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పస్తo పరశురాం,గార్ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా కొండపల్లి సాయిలు,ప్రధాన కార్యదర్శిగా…
కార్మికులకు బిందర్లో ఉచిత రక్త పరీక్షలు
మన న్యూస్ డిసెంబర్ 29:24, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం భవన&ఇతర నిర్మాణ రంగాల కార్మిక శాఖ ఆధ్వర్యంలో సి ఎస్ సి వాళ్లు ఎల్లారెడ్డి లోని బిందర్ లో కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో కార్మిక నాయకులు…
స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే వియయం
నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిస్తాం, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మన న్యూస్,నిజామాబాద్,కేసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కులేకనే తనపై,కేటిఆర్ పై కేసులు నమోదు చేశారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.లిక్కర్ స్కాం కేసులో జైలు…
ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికిన శ్రేణులు.
మన న్యూస్,నిజామాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది నెలల తరువాత ఇందూర్ కు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ అదివారం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్…
ఇ పాస్ ద్వారా ఎరువులు విక్రాయించాలి
మన న్యూస్ డిసెంబర్ 28:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ అన్నారు ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలతో…