శాఖా గ్రంధాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం కార్యాలయం దగ్గర 76వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగినది.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి,మహాత్మ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు…
76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు నియోజవర్గం హై స్కూల్ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకి స్తానిక శాసనసభ్యురాలు వరపుల సత్య ప్రభ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ స్వతంత్ర సమరయోధులు,జాతీయ నాయకుల చిత్ర పటాలకు…
ఉత్తమ లైబ్రేరియన్ గా కవి కొండల సత్యనారాయణ
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ గ్రంథాలయ పాలకుడిగా ఏలేశ్వరం లైబ్రేరియన్ కవికొండల సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు కాకినాడలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతులమీదుగా…
రౌతులపూడి పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ చేసిన ఎస్ఐ వెంకటేశ్వరరావు
మన న్యూస్ ప్రతినిధి రౌతులపూడి:ముందుగా అందరికి ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా మాతృబూమి కి నా సాష్టాంగ నమస్కారాలు తెలియచేస్తున్న. రౌతులపూడి పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ .నా మాతృభూమి కోసం…
ఏలేశ్వరంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి,మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ పలువురు మండల అధికారులు,విద్యార్థులు సమక్షంలో మండల పరిషత్ అభివృద్ధి…
రాజంపేట గ్రామ ప్రజల భూములను భూ కబ్జాలు చేస్తూన్నా వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలి
మనన్యూస్,కామారెడ్డి: రాజంపేట మండల కేంద్రంలో జూకంటి మోహన్ రెడ్డి పలువురి భూములను కబ్జా చేసినట్టు గ్రామానికి చెందిన రైతులు తెలిపారు.జూకంటి మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం నాకు కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉందని మీడియా సమావేశంలో తెలిపారు.అతను…
ఎప్పిడబ్ల్యూజేఎఫ్ పూతలపట్టు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక. ఎన్నికల అధికారి చల్ల జయ చంద్ర.
కాణిపాకం జనవరి 25 మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని కాణిపాకంలో శనివారం ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి చల్ల జై చంద్ర అన్నారు. శనివారం నియోజకవర్గంలో ని కాణిపాకంలో నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం…
ఆదిభట్ల మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించిన మర్రి నిరంజన్ రెడ్డి
మనన్యూస్,ఆదిభట్ల:మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో 6కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,అదేవిధంగా పనులు పూర్తయిన వాటికి స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన…
ఏపీ డబ్ల్యు జే ఎఫ్ నియోజకవర్గం జాయింట్ సెక్రెటరీ గా ప్రతాప్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.
తవణంపల్లె Mana News, జనవరి-25 :-ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం ఏపీడబ్ల్యుజేఎఫ్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా ప్రతాప్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు శనివారం నియోజకవర్గంలోని కాణిపాకం లో జరిగిన సర్వసభ సమావేశంలో ఎన్నికల అధికారి చల్ల జయ…
ఏలేశ్వరం కోనేటి బడిలో జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన సదస్సు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీలోని స్థానిక కోనేటి బడి ఆవరణలో, జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మండల రెవెన్యూ డిప్యూటీ తాసిల్దార్ కుసరాజు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం సందర్భంగా పాఠశాల…