నగర పంచాయతీ ముద్రగడ గిరిబాబుకు ఘన స్వాగతం.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మాజీ మంత్రి వైసిపి నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు వైయస్సార్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఏలేశ్వరం నగరంలో అడుగుపెట్టిన సందర్భంగా వైయస్సార్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున…

చలమయ్యను కలిసి యోగక్షేమలు తెలుసుకున్న ప్రముఖుల

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఇటీవల అనారోగ్యానికి గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు,9వ వార్డు కౌన్సిలర్ అలమండ చలమయ్యను శనివారం నాడు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటి వద్ద కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకుని తన నివాసంలో…

*యర్రవరంలో పశు ఆరోగ్య శిబిరం*

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాయకులు నీరుకొండ సత్యనారాయణ బస్సా ప్రసాద్,మైరాల కనకారావులు హాజరయ్యారు . ఈ సందర్భంగా బస్సు వైద్యాధికారి…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్‌ గా నమోదు చేసుకోవాలి….డా. డి సునీత*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు జాతీయ ఓటర్ల దినోత్సవం ను డిపార్ట్మెంట్ ఒఫ్ పోలిటికల్ సైన్స్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి…

మళ్లీ తెరపైకి నకిలీ నోట్ల మూట,నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ పోలీసులు

మనన్యూస్, కామారెడ్డి: జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ సంతోష్ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ…

సమాచార హక్కు చట్టం క్యాలెండర్స్ ఎమ్మార్వో చేతుల మీదుగా ఆవిష్కరణ

మనన్యూస్,కామారెడ్డి:నాగిరెడ్డిపేట మండల్ ఎమ్మార్వో చేతుల మీదుగా నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది సమాచార హక్కు చట్టం సంరక్షణ చట్టం 2025 క్యాలెండర్. వారి చేతుల మీదుగాప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత జవాబు దారితనం ఉండాలని బదులిచ్చారు సమాచార హక్కు చట్టం…

విశ్వేశ్వరరావు రాకతో జిల్లా బిజెపి మరింత బలోపేతం..ఉమ్మిడి వెంకట్రావు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం :జిల్లాలో భారతీయ జనతా పార్టీ బిక్కిన విశ్వేశ్వరరావు రాకతో మరింత బలోపేతం కాగలదని, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో…

అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ పట్టివేత

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం వాడి గ్రామం లో లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు అందాజా ఆరు గంటలకు వాడి విలేజ్ లోని లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగిందని…

రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,కర్మన్ ఘాట్:కర్మన్ ఘాట్ లోని గాయత్రి నగర్ చౌరస్తాలో రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ హైదరాబాద్ మహానగరంలో తన ఏడో శాఖను లాంఛనంగా ప్రారంభించారు.రాక్వెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ రాక్వెల్ ఫ్రాంచైజ్ యజమానులు…

ఉరివేసుకొని వలస ఆదివాసి ఆత్మహత్య పినపాక,ఉరివేసుకొని వలస ఆదివాసి ఆత్మహత్య

మనన్యూస్,పినపాక:కరకగూడెం పరిధిలోని నిలద్రిపేట వాలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా.ఇడుమయ్య తండ్రి నంద వయస్సు 48సం,,అను వ్యక్తి మతిస్థిమితం లేక బర్లగూడెం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై చెట్టుకి ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు.మృతుని భార్య పోజ్జమ్మ పిర్యాదు మేరకు కరకగూడెం ఎస్ఐ…