శ్రీకాళహస్తి పట్టణం నందు బిసి బాలుర హాస్టల్ ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు
మనన్యూస్,తిరుపతి:బీసీ హాస్టల్ ను ప్రారంభించిన బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని దానికి తగినట్లుగా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు
తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.
మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి పట్టణం మైనారిటీ నాయకులు షేక్ ఉమ్మర్ ఫరూక్,షేక్ అన్సర్,షేక్ కరీముల్లా,తొట్టంబేడు మండలం నాయకులు పోలి గురునాథం,షేక్ జూమ్లేష కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది,తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి జరగాలన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్…
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలినగర పంచాయతీ సమావేశంలో సభ్యుల డిమాండ్
మన న్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలో విచ్చలవిడిగా దోమలు పెరిగిపోయిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గొల్లప్రోలు నగర పంచాయతీ బడ్జెట్ సమావేశం శుక్రవారం చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో పదో వార్డు కౌన్సిలర్…
ప్రమాదాల నివారణకు వాహనదారులకు సూచనలు. తవణంపల్లి ఎస్సై చిరంజీవి.
తవణంపల్లి జనవరి 30 మన న్యూస్ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎదుట రహదారి కూడలిలో గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు, తవణంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి సూచనల మేరకు, వాహనదారులకు…
ఎల్బీనగర్ లో స్పా సెంటర్ ల గురించి కరపత్రాల కలకలం
Mana News :- స్పా సెంటర్ ల గురించి కరపత్రాలు ఎల్బీనగర్ లో హల్చల్ చేస్తున్నాయి. దీనిలో నిజ నిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు దీని గురించే అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఈ కరపత్రాలను ఇక్కడ వేశారో…
సత్యం,అహింస మార్గాలను నేటి యువత పాటించాలి- ఏసిపిఎస్ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ
మనన్యూస్,సరూర్ నగర్: మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఏసిపిఎస్ ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సరూర్నగర్ లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పించి,ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా…
ప్రతి గింజను కొనుగోలు చేయించే బాధ్యత నాది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, సోయా రైతులు ఎవరూ ఆందోళన చెందకండి చివరి ధాన్యం గింజ దాకా కొనుగోలు చేసే బాధ్యత మాది అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం మూత పడటంతో మద్నూర్,డోంగ్లీ…
డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లు లతో సమావేశం నిర్వహించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్ల తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆనం విజయ కుమార్…
శ్రీకాళహస్తిలో జరిగే మహా శివరాత్రి వైద్య శిబిరాలకు అపోలో హాస్పిటల్స్ మద్దతును కోరిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిలో జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ మద్దతు గురించి చర్చించడానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెన్నైలోని అపోలో మెయిన్ బ్రాంచ్ అపోలో హాస్పిటల్స్ సిఇఒ నవీన్ను సీనియర్ వైద్యులు మరియు వైద్య నిపుణులతో కలిసి…
ఎబిసిడి వర్గీకరణ న్యాయబద్ధమైనది – ఎస్సీ మాదిగ ఉపకులాల ప్రజలకు వర్గీకరణ ఫలాలు అందే వరకు సంపూర్ణ పూర్తి మద్దతు
మనన్యూస్,గద్వాల:ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహాక కళా ప్రదర్శనకు పూర్తిస్థాయిలో ఉద్యమానికి తోడుంటా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభ్యులు గద్వాల నియోజకవర్గం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాదులో ఫిబ్రవరి…