కేజీవీబీ పాఠశాలలో భద్రత మాహోత్సవాల సందర్భంగా ముగ్గులు ద్వారా ట్రాఫిక్ రూల్

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కేజీవీబీ పాఠశాలలోఉపాద్యాయులకి విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎంవీఐ అమృతవర్షిణి ఏఎంవీఐ సైదా మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతపై…

ప్రజలకు 420 హామీలిచ్చి. 420 రోజులు గడిచిన నెరవేర్చని కాంగ్రెస్,,గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ శ్రేణులు

మనన్యూస్,మీర్పేట్:ఓ మహాత్మాఓవైపు రైతులను,మరోవైపు మహిళలను,ఇంకోవైపు వృద్ధులు,వికలాంగులను,2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను,ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి…

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మాతృమూర్తి బొజ్జల బృందమ్మ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మాతృమూర్తి గౌ శ్రీ బొజ్జల బృందమ్మ గారు బాబుఅగ్రహారం హై స్కూల్ నందు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది,మధ్యాహ్న భోజనం మరియు విద్యార్థిని,విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించి వారితో…

జోరుగా బ్రిడ్జి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న జనసేన పార్టీ నాయకులు

మనన్యూస్,గొల్లప్రోలు:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జగనన్న కాలనీ వాసులకు ముంపు భారీ నుండి విముక్తి లభిస్తుంది.కొద్దిపాటి వర్షానికే కాలనీ వాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పాడేది.కాలనీ వాసులు మధ్య తరగతి,పేదవారు కావడం తో…

ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి నిలబెడుతున్న రోగులు

మనన్యూస్,తిరుపతి: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో, ఫస్ట్ ఫ్లోర్ ఓపి విభాగం దగ్గర.. గంటల తరబడి హాస్పిటల్ కి వచ్చే రోగులు కుర్చీలు లేక నిలబడిన దుస్థితి చూడండి సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 10 జనన,మరణాల నమోదు విభాగం…

జాతిపిత వర్ధంతి పునర్సించుకొని చితపడానికి పూలమాల వేసి ఘన నివాళి

మనన్యూస్,తిరుపతి:గాంధీజీ జీవితం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం షేక్.కరీముల్లా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వకర్త తలపా దామోదర్ రెడ్డి సూచనల మేరకు జాతి పిత మహాత్మాగాంధీ వర్ధంతిని గురువారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా…

బ్రిడ్జి నిర్మాణ పనులతో సాగునీటికి ఆటంకంనీటి సరఫరాపై తహసీల్దార్,డిఇ తర్జనభర్జనదాళ్వా కు ఆటంకం అంటూ రైతులు ఆందోళన

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు శివారు జగన్ కాలనీ వద్ద సుద్ద గడ్డ కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఎగువ ప్రాంతంలోని భూములకు సాగునీరు నిలిచిపోనున్న నేపథ్యంలో నీరు ఎలా అందించాలన్న అంశంపై బుధవారం గొల్లప్రోలు తహసీల్దార్ సత్యనారాయణ,ఆర్ అండ్ బి డి ఇ…

మొండివెంగనపల్లిలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని మొండి వెంగనపల్లి గ్రామంలో నడివీధి గంగమ్మ తల్లి జాతర మంగళ వారం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారంరాత్రి గ్రామంలోని పురవీధుల్లో అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపులో భాగంగా ప్రతి ఇంటి…

టేకుమoద స్కూల్ కోకో క్రీడలకు స్థలం కేటాయింపు

బంగారుపాళ్యం జనవరి 29 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామంలో స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం స్థలం కోసం ఎగ్గిడి భాస్కర్ ఇటీవల అర్జీ సమర్పించారు ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్…

శివరాత్రి తర్వాత మొగిలి గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

బంగారుపాళ్యం జనవరి 29 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకి శివరాత్రి పండుగ తర్వాత శ్రీకారం చుడతామని జిల్లా కలెక్టర్ సుమిత్…