పిడియస్ యు విలీన సభను జయప్రదం చేయాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పోస్టర్లు ఆవిష్కరణ

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి1974 అక్టోబర్ 12న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు తన 50 ఏళ్ల అర్ధ శతాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది.2013లో రెండుగా చీలిన పిడిఎస్ యు,ప్రస్తుతం రెండు కార్యవర్గాలు నెల్లూరు నగరంలో…

కార్స్ కాఫీ -పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ ప్రారంభోత్సవం

మనన్యూస్,మనసురాబాద్:ఎల్బీనగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో ఎం ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా మహేందర్ మాలోత్ నేతృత్వంలో కార్స్ కాఫీ పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ కార్స్ & కాఫీ లో…

బెలూన్స్ డెకొర్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేడ్చల్ డిసిపి ఎన్ కోటిరెడ్డి

మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ న్యూ నాగోల్ రాఘవేంద్ర కాలనీ లో విశాల్ సూపర్ మార్కెట్ కి సమీపంలో బిల్లుపల్లి నవీన్,బిల్లుపల్లి పిచ్చిరెడ్డి నేతృత్వంలో బెలూన్స్ డెకొర్జ్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిలుగా కొత్తపేట కార్పొరేటర్…

జేఈఈ మెయిన్స్ లో కొల్లి చరణ్ ప్రతిభ.

Mana News, వంగర ఫిబ్రవరి 13:- మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ సరస్వతీపుత్రుడు అనిపించుకున్న కొల్లి చరణ్ ప్రతిభ ఇది. వంగర మండలం జే కే గుమ్మడ గ్రామానికి చెందిన చరణ్ ఇటీవల జరిగిన జేఈఈ(మెయిన్స్) లో98 శాతం మార్పులు…

శ్రీ లలితా దేవీ కి ప్రత్యేక పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా,గొల్లప్రోలు మండలం,దుర్గాడ గ్రామంలో పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున మాఘ పౌర్ణమి బుధవారం సందర్భంగా శ్రీ లలితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తుసోదరులు పంచామృతాలు,హారిద్ర, కుంకుమ,సుగంధ…

అంగన్వాడీలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ అవగాహన

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం లో అంగన్వాడీ కార్యకర్తలుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక దుర్గ పలు అంశాలపై అవగాహన కల్పించారు.బుధవారం నాడు వెలుగు ఆఫీస్ నందు పిల్లలు 0-5 ఇయర్స్ లోపల పిల్లలు ఎత్తు ఏవిదంగా తుయ్యాలి,బరువులు ఏవిదంగా తుయ్యాలి పెరుగుదల పర్యవేక్షణ మీద…

విశిష్ట సంఖ్యతో ఎన్నో ప్రయోజనాలు

మనన్యూస్,పాచిపెంట:రైతుల విశిష్ట సంఖ్య తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల వద్ద ప్రతి రైతు తన విశిష్ట సంఖ్యను పొందాలని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు.బుధవారం నాడు మండలం కర్రివలస,విశ్వనాధపురం రైతు సేవా కేంద్రాలలో…

ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే కృషి మరువలేనిది..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ): ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరువలేనిదని ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసానికి మందకృష్ణ మాదిగను…

పలువురిని పరామర్శించిన ముదునూరి

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :మండలంలోని ఒమ్మంగి గ్రామనికి చెందిన కొప్పన బాబురావు భార్య ను కాకినాడ మెడికవర్ హాస్పిటల్ లో పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు ముదునూరి మురళీ…

మాతృవర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు మాతృమూర్తి 8వ వర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు మంగళవారం చేశారు.దుర్గారావు తల్లి జ్ఞాపకార్ధం పట్టణంలో బాలికలు,బాలల వసతి గృహంలో విద్యార్థులకు చాపలు పంపిణీ చేశారు.లింగంపర్తి గ్రామానికి చెందిన…