ఏసీబీకి చిక్కిన గద్వాల జిల్లా పంచాయతీ సెక్రటరీ శ్యాంసుందర్ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ
డీపీవో సూచన మేరకు ₹2లక్షలు లంచం తీసుకుంటుండగా ఉన్న పలంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు… మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి.పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో…
అనుమతులు లేకుండా ఇసుక తోలకాల జరిపితే కఠిన చర్యలు
వాహనాలు సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తాం… పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్ మనన్యూస్,పినపాక:మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వాగులు,వంకలు,గోదావరి ల నుండి ఇసుకను తోలితే కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక తహసిల్దార్ నరేష్ హెచ్చరించారు.మండలంలో కొందరు ఇసుకను అక్రమంగా తోలుతున్నారని…
వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే వైసిపి నాయకులకు ఉలుకెందుకు టిడిపి నాయకులు సూటి ప్రశ్న
మనన్యూస్,తవణంపల్లె:ఐదేళ్ల వైసిపి హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో ఒకడు వంశీ.ఒక దళితున్ని కిడ్నాప్ చేసి కోట్టి బెదిరించిన కేసులో అరెస్టు చేస్తే వైసిపి నాయకులు నానా యాగి చేయటం దురదృష్టం.దళితుడు కుటుంబ పక్షాన నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడగవలసింది…
బ్యాంకుల్లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి..
పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలి…టిబిఇసిసి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మనన్యూస్,తిరుపతి:అన్ని జాతీయ బ్యాంకులలో ఔట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,బ్యాంకుల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నేర్చుకొని పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన…
హోసింగ్ కాలనీ సందర్శించిన స్పెషల్ ఆఫీసర్
మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండల ప్రత్యేక అధికారి వి రాధాకృష్ణ హౌసింగ్ కాలనీ సందర్శించారు.అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.శుక్రవారం నాడు ఆయన హౌసింగ్ శాఖ ఏఈ తో కలిసి వెళ్లి కాలనీలో రహదారులు,త్రాగునీటి సమస్య గురించి తెలుసుకొని వీధి రహదారులు నిర్మాణానికి…
బి డి వలస ద్రవజీవామృతం తయారీ
మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ బడ్నాయక వలస లో గ్రామ సందర్శనలో భాగంగా శుక్రవారం నాడు ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ద్రవ జీవామృతం తయారీ జరిగింది.రైతు ఆడారి ప్రదీప్ పొలం లో 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారీలో…
వృద్ధురాలు అని చూడకుండా ఇంటి సామాగ్రిని ఇంటి బయట పారవేసి ఇంటికి తాళం వేసిన యజమాని
మనన్యూస్,కామారెడ్డి:గత కొన్ని సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలు అని చూడకుండా ఇంటిలోని సామాగ్రిని తీసి బయట పారవేసిన యజమాని వివరాలకు వెళ్తే కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్…
మహిళతో అడవికి వెళ్ళాడు..చివరికి శవమై కనిపించాడు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర తిమ్మయ్య (45) అనే వ్యక్తి భూర్లుల్ గ్రామ శివారు…
తహశీల్దార్ కార్యాలయం ముందు యువకుడిఆత్మహత్యాయత్నం…
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని, విసుగు చెందిన యువకుడు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నిజాంసాగర్…
శ్రీకాళహస్తిస్తానికి దేవస్థానానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిస్తానికి దేవస్థానానికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తెలంగాణ రాష్ట్రం జనగాం డిస్ట్రిక్ట్,దేవరపుల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్ నంబర్ 2(DE ) సౌజన్య వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శ్రీకాళహస్తీశ్వర దర్శనానంతరం స్థానిక ఎంజీఎం…