ఘనంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
మనన్యూస్,నెల్లూరు:వేదాయపాలెంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగినాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఎమ్మెల్యే ఆఫీసు సందడే సందడి.సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని…
సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ నాయకులు ,ఆవుల రోశయ్య ను పరామర్శించిన, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
మనన్యూస్,ఉదయగిరి:సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ సీనియర్ నాయకులు, ఆవుల రోశయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఆయన కుమారుడు ఏ వెంకటేశ్వర్లు లివర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే…
26-03-2025 సీతారాంపురం,,మల్లి బోయిన తిరుమలయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
మనన్యూస్,సీతారాంపురం:మండలం పోలం గారి పల్లి గ్రామ సర్పంచ్ ముత్తూరు వెంకటసుబ్బయ్య మేనమామ రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు మల్లి బోయిన తిరుమలయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ బుధవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మల్లి బోయిన తిరుమలయ్య…
జనసేన నాయకులు కంబాల మౌనిక లక్ష్మణ్ ఆధ్వర్యంలో విజయవంతంగా మూలపేట గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
మనన్యూస్,పిఠాపురం:నియోజకవర్గం ఉ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం నందు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు మూలపేట గ్రామ సర్పంచ్ కంబాల మౌనిక లక్ష్మణ ఆధ్వర్యంలో అంజు కంటి ఆసుపత్రి ఉచిత మెగా వైద్య శిబిరం డాక్టర్ తేజ…
పంటల పరిస్థితి కి అనుగుణం గానే పంటల ప్రణాళిక సిద్ధం.
ప్రకృతి వ్యవసాయo పై అవగహన సదస్సు మనన్యూస్,శంఖవరం,అపురూప్:ప్రకృతి వ్యవసాయoలో భాగంగా ఖరీఫ్ 2025 కార్యాచరణ ప్రణాళిక వ్యవసాయ అనుబంధ శాఖలు, డీ ఆర్ డీ ఏ,ఎన్ ఆర్ జి ఎస్ సమన్వయంతో పని చేసి తయారు చేయాలి అని జిల్లా ప్రకృతి…
పిల్లి సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన ముదునూరి.
మనన్యూస్,శంఖవరం,అపురూప్:కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం, వేములపాలెం గ్రామం లో .ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు బుధవారం పర్యటించారు.ప్రత్తిపాడు మండలం వేములపాలెం గ్రామానికి చెందిన పిల్లి సతీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.…
మండల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి. ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో…
స్పార్క్ సీఈవో సాయి ప్రదీప్ యూత్ పార్లమెంటుకు ఎంపికయ్యారు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం రాష్ట్రస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025కు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన విద్యార్థి ఎస్.సాయి ప్రదీప్ ఎంపికయ్యారు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్ పార్లమెంటులో సాయి ప్రదీప్ శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తారు.…
Grand Songs Release Event of “Jaya Ho Ramanuja” Movie
Mana News:- The movie “Jaya Ho Ramanuja”, directed and acted by Lion Dr. Sai Venkat, is being produced by Sai Prasanna and Pravallika under the Sudarshan Productions banner. The film…
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్స్ రిలీజ్ ఈవెంట్
మన న్యూస్ ;- లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర…