ఘనంగా బేబి రిషిక పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వెళుతురుచేనుకు చెందిన తపాలా ఉద్యోగులు మునిత సంతోష్ ల ముద్దుల ముద్దుల కూతురు రిషిక పుట్టినరోజు వేడుకలు బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎన్.పి.ఎస్ కాలనీలో ఘనంగా…

గీత కార్మికుల మద్యం షాపుల లక్కీ డ్రా గెలుపొందిన బుస్సా నాగరాజు గౌడ్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 11 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం కల్లు గీత కులాల కు‌కూటమిప్రభుత్వం అమలు పరిచిన10 శాతం రిజర్వేషన్ లలో చిత్తూరు జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో @ దరఖాస్తుదారులు లక్కీ డ్రాలో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గీత కార్మికులుకు…

మంత్రి సంధ్యారాణిపై విమర్శలు తగదు మండల టీ డి పి నాయుకులు

మనన్యూస్,పాచిపెంట:చౌకు భారు విమర్శలు మానుకొని నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖీ సూర్యనారాయణ ప్రతిపక్ష నాయకులైన మాజీ ఉప ముఖ్యమంత్రి పి రాజన్న దొరను కోరారు.మంగళవారం నాడు మండలం పి కోనవలస గ్రామం టీడీపీ నాయకులు కొట్యాడ…

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్…

మారుతి టెక్నాలజీస్ ఆద్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన

మనన్యూస్,దిల్,సుఖ్,నగర్:దిల్ సుఖ్ నగర్ లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్, ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక…

చిరుమల్ల జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించిన డిఎస్పి రవీందర్ రెడ్డి

మనన్యూస్,పినపాక:కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో జరుగుతున్న శ్రీసమ్మక్క,సారలమ్మ జాతర పరిసర ప్రాంతాన్ని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి,ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.జాతర వివరాలను ఆలయ కమిటీ ని అడిగి తెలుసుకున్నారు.సిరిమల్ల జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ చతిస్గడ్ రాష్ట్రాల నుండి అధిక…

పోరాటం ఊపిరిగా.చేయూతే శ్వాసగ

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం పోరాటం ఊపిరిగా.చేయూతే శ్వాసగ కష్టకాలంలో ఉన్నవారికి ఆపద్భాందవుడు పలుమార్లు స్థానిక ఎన్నికల్లో ఓటమి.కొనఊపిరి వరకు ప్రజలకే తన జీవితం అంకితం అంటున్న కర్నె రవి ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు.ఓటమి వెంటాడిన మనోధైర్యం కోల్పోలేదు.నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ,ప్రజా సమస్యలపై పోరాటం…

జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తాం.. ప్రొఫెసర్ కోదండరాం

మనన్యూస్,ఎల్బీనగర్,హైదరాబాద్:ఉద్యోగ భద్రత,ప్రమోషన్లు,ఆరోగ్య భద్రత,జిహెచ్ఎంసి చెత్త రవాణా వంటి అంశాలపై ప్రధాన ఎజెండా గత పాలకుల్లాగా దర్వాజాలు బంద్ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ది కాదు నిరసనలు తెలుపకుండానే జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐ ఎన్…

నిజాంసాగర్ మండలంలో భారీగా గంజాయి పట్టివేత.

మన న్యూస్, నిజాంసాగర్, బాన్స్ వాడ,కామారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు…

నులి పురుగుల నివారణ మందులను విద్యార్థులకు పంపిణీ చేసిన ఎంపీడీవో మోహన్ మురళి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం ఆరిమాకులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్ఆర్ పురం జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో జాతీయ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మోహన్ మురళి మాట్లాడుతూ విద్యార్థులకు…