నెల్లూరు రూరల్ లో మే 20వ తేదీన 303 అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తాం…….. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 9 :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 32 మరియు 33 డివిజన్ లలో అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సందర్భంగా…
టిడిపి కార్యకర్త నాధముని నీ పరామర్శ ఎంపి ,దగ్గుమళ్ళ ప్రసాదరావు
మన న్యూస్,ఎస్ఆర్ పురం:-వెన్నెముక సమస్య అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి కార్యకర్త ను మంగళవారం సమాచారం అందుకున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు వెన్నుపూస సమస్యతో బాధపడుతూ… ఇటీవలే కోలుకున్న బాధితుడ్ని పరామర్శించారు. వివరాలు ఇలా… చిత్తూరు జిల్లా గంగాధర…
నిరుపేదల పక్షాన కూటమి ప్రభుత్వం…
మన న్యూస్ శంఖవరం (అపురూప్) కాకినాడ జిల్లా శంఖవరం మండలం జి. కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్ళు దగ్ధమయ్యాయి .. ఈ అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన గొనగాల పార్వతి ,…
మేమిద్దరం అన్నదమ్ముల కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తాం ఎంపీ ఎమ్మెల్యే
మంగుంట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ ,ఎమ్మెల్యే మన న్యూస్, ఎస్ఆర్ పురం:- మేమిద్దరం అన్నదమ్ముల కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు. మంగళవారం ఎస్ఆర్ పురం…
దెబ్బతిన్న అరటి తోటలు. పరిశీలించిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి
మనం న్యూస్: వైయస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశి నాయన మండలం భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు పరిశీలించారు ఇటుకులపాడు, సావి శెట్టిపల్లెలో పర్యటించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు అక్కడ కూలిన…
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి.. మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు వడ్డేపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ లు కలిసి పూజ చేసి కొబ్బరికాయలు…
గొర్రెల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న కాపరులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి
మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో మర్రి పిల్లి, మామిడిపల్లి, లో గొర్రెలకు మేకల పెంపకం దారులు సంఘం నాయకులు. కోరాడ కాశయ్య. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చెరువుగట్లు జీవాలను మేపుకోవడానికి అనుమతి కల్పించాలని అడవుల్లో…
Jagamerigina Satyam to be released in theaters on April 18, Akash Jagannadh best wishes to the film unit!!!
Mana News :- Jagamerigina Satyam is a film produced by Amrutha Satyanarayana Creations Production No. 1. This film is directed by Tirupati Pale. Starring Avinash Varma, Adhya Reddy, and Neelima…
జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల, చిత్ర యూనిట్ కు ఆకాష్ జగన్నాధ్ బెస్ట్ విషెస్ !!!
Mana News :- అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో…
సాలూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది
మన న్యూస్ సాలూరు ఏప్రిల్8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్ను అమలు పరచే భాగంగా, సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో…