నెల్లూరు రూరల్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిన తన…
ఐ. ఐ. టి – జె.ఇ.ఇ (మెయిన్ 2025 ) ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 ర్యాంక్ సాధించిన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజాను అభినందించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు లో నేడు విడుదలైన ఐ. ఐ.టీ- జ జె.ఇ.ఇ (మెయిన్ 2025) ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 ర్యాంక్ సాధించిన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజాను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థి నిర్మల్…
సర్వేపల్లి నియోజకవర్గం వెంకన్నపాలెంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు
మనన్యూస్,సర్వేపల్లి:అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు.రాష్ట్రాభివృద్ధి కోసం నూతనోత్సాహంతో ముందుకు.సీబీఎన్ 35 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటి నుంచే ఆయనతో నడుస్తున్నా.*ప్రజలందరి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెంలో గిరిజనుల మధ్య సీఎం నారా…
తవణంపల్లెలో పండుగలా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.
మనన్యూస్,తవణంపల్లె:పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” హాజరయ్యారు. తవణంపల్లె మండల నాయకులు,…
దేశ రాజకీయాల్లో చంద్రబాబు ఒక లెజెండ్….ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుమాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం…
మనన్యూస్,తిరుపతి:భారతదేశ రాజకీయాల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక లెజెండ్ అని ముత్యాల రెడ్డి పల్లి మాజీ సర్పంచ్ బోయనపాటి మమత చౌదరి కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను మాజీ సర్పంచ్ మమత చౌదరి…
నవధాన్యాలు నేలకు రక్షణ కవచం,,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో, ఏప్రిల్, మే, నెలలో ఎండ వేడిమి తీవ్రంగా ఉండడం వలన నేలలో ఉన్న పోషకాలు వేడికి గాలికి ఆవిరి అయిపోవడమే కాకుండా సారవంతమైన మట్టి కూడా కొట్టుకుని పోతుందని వ్యవసాయ అధికారి తిరుపతిరావు అన్నారు.…
పిఠాపురంలో దళితులు సాంఘిక బహిష్కరణ,,వ్యవసాయ పనులకు పిలవరాదని, టిఫిన్లు, పాలు ఇవ్వరాదని పెత్తందార్లు నిర్ణయంవిచారణ చేపట్టిన ఆర్డీవో పోలీసులు
మనన్యూస్,పిఠాపురం:మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందార్లు నిర్ణయించారు. అలాగే దళితులు అగ్రవర్ణాల నివసించే చోట చేపలు విక్రయించడం…
చంద్రబాబు ముందు చూపుతోనే యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు..రజనీకాంత్ నాయుడు ఆధ్వర్యంలో1000 మంది కి అన్నదానం
మనన్యూస్,తిరుపతి:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75 వ జన్మదిన వేడుకలను తెలుగు…
శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
మనన్యూస్,తిరుమల:తిరుమలలో అఖిలాండడం వద్ద ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న…
34వ డివిజన్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు
మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకలు ఏర్పాటు చేసి కట్ చేసి అక్కడ ఉన్న స్థానిక నేతలకు పార్టీ…