34వ డివిజన్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలు
మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకలు ఏర్పాటు చేసి కట్ చేసి అక్కడ ఉన్న స్థానిక నేతలకు పార్టీ…
ప్రభుత్వం అనుకున్న సమయానికి డీఎస్సీని పూర్తి చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తుందని హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మనన్యూస్,తాడేపల్లి:నెల్లూరు,తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెగా డీఎస్సీ పై ఏవో కుంటి సాకులు చెబుతూ.. జాప్యం…
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
మనన్యూస్,హైదరాబాద్:నెల్లూరు,75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులుచంద్ర దర్శనం పుస్తక ఆవిష్కరణహైదరాబాదులోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద…
పాస్ మనోవికాస కేంద్రంలో పండ్లు పంపిణీ
మనన్యూస్,తిరుపతి:తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 80 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తిరుపతిలోని పాస్ మనోవికాస్ కేంద్రంలోని పిల్లలకు ఆల్పాహారంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్…
ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక
మనన్యూస్,సింగరాయకొండ:ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ తెలిపారు.ఈ జట్టు 12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనున్నట్లు ప్రకాశం…
తిరుపతిలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు… పళ్ళచోట్ల అన్నదాన కార్యక్రమాలు..
మన న్యూస్,తిరుపతి :- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు టిడిపి అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు పార్టీ…
తిరుపతిలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు,,పళ్ళచోట్ల అన్నదాన కార్యక్రమాలు..
మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు టిడిపి అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు పార్టీ నాయకులు నిర్వహించారు. టౌన్…
చంద్రన్నను ఆశీర్వదించిన దివ్యాంగులు
MANA NEWS: బిసి విభాగం,తెలుగుదేశం పార్టీశ్రీకాళహస్తి.అభివృద్ధికి ఆద్యుడు, సంక్షేమానికి ఆరాధ్యుడు, 75 వసంతాలుగా వెలుగొందుతోన్న చంద్రుడు, తెలుగు వారి గుండె గుడిలో కొలువైన నిండు దైవమైన చంద్రన్నకు దివ్యాంగులు ఆశీస్సులు అందజేశారు.సిబియన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక పూసల వీధిలో తెలుగుదేశం…
ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక
మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ తెలిపారు.ఈ జట్టు 12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో…
మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని నార్కోటిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సామ్య నాయక్ అన్నారు. నిజాంసాగర్ మొహమ్మద్ నగర్ మండలాల్లోని వడ్డేపల్లి,కోమలాంఛ, గ్రామాలలో కల్తీకల్లు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు కోసం అవగాహన…