ఏడాదిలోనే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలకు మంత్రి లోకేష్ నాంది పలికారుమంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
విద్యకే కూటమి ప్రభుత్వం పెద్దపీట ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం షైనింగ్ స్టార్స్ అవార్డులతో పేద విద్యార్థులకు ప్రోత్సాహం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి మన న్యూస్ సింగరాయకొండ:- విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని…
విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ కోటపాటి
మన న్యూస్ సింగరాయకొండ:- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బింగినపల్లి వైసీ నందు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో భాగంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల చైర్మన్ చౌటూరి అనురాధ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంకి…
సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నూతన అధ్యక్షుల నియామకం
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను పార్టీ అధిష్టానం 12-06-2025 తేదీన అధికారికంగా నియమించింది. పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు…
సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం – సింగరాయకొండలో విజయోత్సవ ర్యాలీ, కేక్ కట్ చేసి సంబరాలు
మన న్యూస్ సింగరాయకొండ:- కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా, ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలోని పాకల రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి,…
వీ పి ఆర్ విద్య విద్యార్థి ఉన్నత చదువుకు ఆర్థిక సహాయం
మన న్యూస్, నెల్లూరు:- ‘విపిఆర్ విద్య” పాఠశాలలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థి పైచదువుకు ప్రోత్సాహం. – చెక్కు అందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . అన్ని దానాలలో విద్యా దానం గొప్పదన్న విషయాన్ని ఆచరణలో అమలు చేసి చూపుతున్నారు…
విమాన ప్రమాదంపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దిగ్భ్రాంతి
మన న్యూస్, కోవూరు:గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.అహ్మదాబాద్ లోని మేఘాని నగర్…
విమాన ప్రమాదం మనసుని తీవ్రంగా కల్చివేసింది….. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మన న్యూస్ ,నెల్లూరు :గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , తీవ్ర విచారం వ్యక్తం చేశారు. BJ మెడికల్ కాలేజీ మెస్ పై విమానం కూలడం…
చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అసహించుకుంటున్నారు….. వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున
మన న్యూస్ , నెల్లూరు: నెల్లూరు రాంజీ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ,వైసిపి జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షులు ఆశ్రిత రెడ్డి…
జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, తాడేపల్లి /నెల్లూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో .. వైఎస్ఆర్సిపి రాష్ట్ర పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజని పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్…
అహ్మమబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
మన న్యూస్, నెల్లూరు, జూన్ 12: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.బాధిత కుటుంబాలకు…