ఘనంగా శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం

ఆర్ కె పురం. మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గ రామకృష్ణ పురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్న రామకృష్ణ పురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిహెచ్ఎంసి డిప్యూటీ…

శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న — కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న తృతీయ శతాబ్దీ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు, స్థానిక కార్పొరేటర్…

జిల్లాలోని వివిధ ప్రవేట్ స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆర్టీవో అధికారులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీవో అధికారుల ఆకస్మిక తనిఖీలు..అలంపూరు శాంతినగర్ గద్వాల ప్రాంతాలలో… స్కూల్ బస్సుల పై ఆర్టీవో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ..ప్రైవేట్ స్కూల్…

పేదప్రజల సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల టౌన్ వివిధ వార్డ్ లకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా…

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం:- పెనుబల్లిలో వైభవంగా పల్లె పండుగ కార్యక్రమం- ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాల ప్రారంభం- పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం…

భూభారతి రెవెన్యూ సమస్యల దరఖాస్తులు స్వీకరణ..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మండలంలో భూభారతి రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగాఅమలు చేయడానికి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి.సదస్సు ల్లో భూసమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో రెండవ రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.ఇందులో పలువురు రైతులు ప్రజలు భూ…

దళితబంధు వాహనాలు అందజేత..

మనన్యూస్,నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిరులకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, దళితబంధు వాహనాలను భువనగిరి ప్రమీల,అడ్ల నాగమణికి వాహనాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య,బంగ్ల ప్రవీణ్,మంద బలరాం, రామురాథోడ్,ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.

కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవ ర్యాలీ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): సూపరిపాలనలో కూటమి ప్రభుత్వానికి ఏడాది అయ్యిందని ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందించామని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 2024 ఎన్నికల్లో ఎన్.డి.ఏ. పార్టీలు అఖండ విజయం…

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్

మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్):సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య కార్యర్తలు, ఆశా వర్కర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రోహిత్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిట్లం, నిజాంసాగర్ మండలాల ఆరోగ్య కార్యకర్తలకు ఆయన…

నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి …….నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

. మన న్యూస్, నెల్లూరు రూరల్ :*రాబోయే రోజుల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం…కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.*కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు.. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం కూటమి ప్రభుత్వం…