రెడ్లదిన్నె ఎస్సి కాలనీ అంగన్వాడి స్కూల్ నందు తల్లిపాలు వారోత్సవాలు..!!!
దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):అంగన్వాడి కేంద్రాల్లో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.దుత్తలూరు మండలం రెడ్ల దిన్నె కాలనీ అంగన్వాడి స్కూల్ నందు టీచర్ జయమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమేఅని తెలియజేయడం ఈ కార్యక్రమం…
గవి మఠంలో పచ్చదనం – పరిశుభ్రతపై భక్తుల ఆవేదన
★ అక్కడ అలా… ఇక్కడ ఇలా! ఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లా గవిమఠం సంస్థాన ఆవరణంలో పచ్చదనం తాండవిస్తుంది. జీవ సమాధి క్షేత్రాల ఎదుట, చుట్టుపక్కల డా. కరి బసవ రాజేంద్ర స్వామీజీ స్వయంగా పర్యవేక్షణలో పండ్లూ, పూలూ, ఔషధ…
అక్క చెల్లెమ్మలు కు ఆగస్టు 15 నుండి, స్త్రీశక్తి పథకం అమలు..!సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): అక్క చెల్లెమ్మ లు ఆగస్టు 15 నుండి స్త్రీశక్తి పథకం అమలవుతుందని, ఈ పథకాన్ని ఆడపడుచులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.ఆదివారం కలిగిరి మండలం ఎరుకల రెడ్డి పాలెం గ్రామం లో సుపరిపాలనలో తొలి…
రాజకీయ చిహ్నాలు, జెండాలు పాఠశాలలోకి నో ఎంట్రీ.: విద్యా డైరెక్టర్ విజయరామరాజు
★పిల్లలతో ఫోటోలు నిషేధం. ★విద్యార్థి సంఘాలకు చెంప దెబ్బ. ★ఇది చెత్త జీవో – వైసిపి విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథ రెడ్డి.ఉరవకొండ మన జన ప్రగతి ఆగస్టు 3: రాజకీయ చిహ్నాలు, పార్టీ జెండాలు పెట్టుకుని పాఠశాలలోకి వస్తే…
రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయండి.
ఉరవకొండ మన :ఆగస్టు 4,5,6 తేదీలలో నంద్యాల నగరంలో జరుగు పీ డీ ఎస్ యూ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షులు…
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆగస్టు 7న బహిరంగ వేలం పాటలు
ఉరవకొండ, మన న్యూస్:అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి సమీపంలో ఉన్న పెన్నహోబిలం గ్రామం సుప్రసిద్ధ పవిత్ర క్షేత్రంగా పేరుపొందినది. ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల శ్రద్ధకు, సేవా కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన వేలం పాటలు ఈ నెల…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షుడు మల్లికార్జున్
మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆపదసమయంలో సీఎం సహాయనిధి పథకం ద్వారా లబ్ది పొందు తూ మెరుగైన వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడు తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే.మల్లికార్జున్ అన్నారు.మండల కేంద్రంలోని…
తల్లిపాలు అమృతంతో సమానం: సీడీపీఓ సౌభాగ్య
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం అని సీడీపీఓ సౌభాగ్య అన్నారు. శనివారం మహమ్మద్నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగీతం,షేర్ఖాన్పల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణీలు,…
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన గూడూరు విద్యార్థి
గూడూరు, మన న్యూస్ :- శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపికల ఫలితాలలో గూడూరుకు చెందిన విద్యార్థి సత్తా చాటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందిన చలమత్తూరు ఈశ్వర్ శుక్రవారం విడుదలైన పోలీస్…
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – పెద్దగెడ్డ నీరు విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 2:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విధ్వంస పాలన చేపట్టి ప్రజలను బ్రష్టు పట్టించిందని కారణంగా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో…