దాడి విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు దాడి
భయంతో పాఠశాలకు డుమ్మా రప్ప రప్ప బాధడని చేతికి వాపులు ఉరవకొండ మన న్యూస్: ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు దాడికి పాల్పడ్డారు విద్యార్థులను చేతి మణికట్టు దగ్గర రఫీ రఫీ…
కార్యదర్శి కబ్జాపై -ఎంపీడీవో విచారణ
ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఈవో గౌస్పట్టణంలో ప్రజా ఉపయోగాల స్థలాని కబ్జా చేసి అందులో రెండు ఇళ్ల నిర్మాణం చేపట్టారు అందులో ఒకటి బాడుగకు ఇచ్చారు మరో దానిలో గ్రామ కార్యదర్శి నివాసం ఉంటున్నాడు.ప్రజా ఉపయోగాల స్థలాలు లో…
ఎస్.జె.ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును ప్రారంభించిన జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి)..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 04:-నేటి యువత స్వయ సంకల్పంతో ముందుకు ఎదగాలనే దృఢమైన ఆలోచన కలిగి వ్యాపారాలలో ఎక్కువ మక్కువ చూపుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) అన్నారు.కాకినాడ…
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై వినతి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలల దందా ఎలా ఉంది అంటే నర్సరీ నుండి 10వ…
రోజుకో ఒకచోట పురుగుల అన్నం దర్శనం- బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం
గద్వాల జిల్లా మనన్యూస్ న్యూస్ ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఎబిపిపి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి బీసీ హాస్టలో ఉన్న సమస్యలు ఎన్నిసార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వార్డెన్ ని నిమ్మకు…
మద్యం కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం
మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-4:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవనంపల్లె పోలీస్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 6వ తేదీన వేలం వేయడం జరుగుతుందని తవణంపల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై…
నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,డ్రగ్స్,షీ టీమ్స్ పై అవగాహన..
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 4:కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం,షీ టీమ్స్ సేవలు,రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ…
గ్రీన్ టాక్స్ రద్దుపై ఎమ్మెల్యే కు ఘన సన్మానం…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 04:- రవాణా వాహనదారులకు కూటమి ప్రభుత్వం గ్రీన్ టాక్స్ భారాన్ని తగ్గించడంతో రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు వెన్నా శివ ఆధ్వర్యంలో కత్తిపూడి లారీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్య అతిధిగా…
ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలిస్తే అద్భుతాలు చేస్తారు,,అందుకే కూటమి ప్రభుత్వంలో రైతులను రాజులాగా చూస్తున్న ప్రభుత్వం అని అంటున్న నెల్లూరు జిల్లా బిజెపి కిసాన్ మోర్చా మాజీ. ఉపాధ్యక్షుడుమేకపాటి మాల్యాద్రి నాయుడు..!!!
ఉదయగిరి(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు సోమవారం ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కష్టాలు, కన్నీళ్లుతో కాలం గడిపిన రైతులను ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటోంది. తెలియజేశారు.ప్రధాన మంత్రివర్యులు…
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బొంతమారుపల్లిలో శ్రీనివాస కళ్యాణంకి పసుపు దంచే కార్యక్రమం..ఇంటింటికి కమిటీ మెంబర్స్ చే శ్రీనివాస కళ్యాణం పెండ్లి పత్రికల పంపిణీ
మర్రిపాడు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఈనెల 9వ తేదీన ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి వారి దేవస్థానం నందు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క గ్రామంలో కళ్యాణం కు ముందు…