Latest Story
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలుకేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండివిద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐదళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

Main Story

Mana News Updates

వినాయకుని దర్శించుకున్న సి.ఐ శంకర్ నాయక్

బాలాపూర్. మన ద్యాస: మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నవయుగ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని ఉత్సవాలలో భాగంగ ఏడవరోజు పూజా కార్యక్రమానికి విచ్చేసిన మీర్ పేట్ సి.ఐ శంకర్ నాయక్, భోనగిరి ట్రాఫిక్ సి.ఐ…

బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్న బిజెపి నేత కొలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు

బాలాపూర్. మన ద్యాస: బాలాపూర్ బాడా గణేష్ ను బిజెపి నేత కోలన్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.బాలాపూర్ లో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలతో పాటు లడ్డు వేలం అనవాయితీ గా జరుపుతారు. ఈ క్రమంలో 2024 లడ్డూ…

వినాయకుని దర్శించుకున్న పలువురు నాయకులు

ఎల్ బి నగర్. మన ధ్యాస: చంపాపేట్ డివిజన్లో మాధవ నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సిద్ధి గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని దర్శించుకున్న దర్గా చిన్న గౌడ్ రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మద్ది కర్ణాకర్…

యాదమరిలో ఎస్టీయూ మండల కార్యవర్గ సమావేశం ఘనంగా

మన ధ్యాస యాదమరి, సెప్టెంబర్ 3:ఈరోజు సాయంత్రం 5 గంటలకు యాదమరి జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో ఎస్టీయూ యాదమరి మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీయూ సంఘానికి విశేష సేవలు అందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన సంఘ నాయకులు…

ఘనంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి రథోత్సవం

మన ధ్యాస కాణిపాకం సెప్టెంబర్-3 చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దివ్యరథాన్ని దర్శించుకోవడానికి వేచి…

కాణిపాకం బ్రహ్మోత్సవాల సందర్భంగా గాయత్రి పాల డైరీ ఆధ్వర్యంలో మజ్జిగ, ప్రసాదం పంపిణీ

మన ధ్యాస కాణిపాకం, సెప్టెంబర్ 3: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మజ్జిగ, ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సేవా కార్యక్రమాన్ని తవణంపల్లె గాయత్రి పాల డైరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐటిఐ కాలేజ్ నందు అన్నదాన కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు కలసి ఐటిఐ కాలేజీ నందు కేక్ కట్ చేశారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.…

కావలిలో దాతృత్వం చాటుకున్న డాక్టర్ మంచిగంటి రామస్వామి

మన ధ్యాస ,కావలి ,సెప్టెంబర్ 2:.*పలు ప్రాంతాల్లోని పేదలకు అన్నదానం,200 దుప్పట్లు పంపిణీ.కావలి పట్టణం ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచిగంటి రామస్వామి వారి సతీమణి కీ శే మంచిగంటి.లక్ష్మీ రేఖ జ్ణాపకార్థంగా మంగళవారం సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి పట్టణం…

అన్నారెడ్డిపాలెం లో విజయ డైరీ బహుమతులు పంపిణీ కార్యక్రమం

మన ధ్యాస ,సంఘం ,సెప్టెంబర్ 2:నెల్లూరు జిల్లా, సంఘం మండలం అన్నారెడ్డి పాళ్లెం గ్రామంలో మంగళవారం విజయ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం (విజయ డెయిరి)ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారులకు బహుమతులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు విజయ…

నెల్లూరులో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 2:రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మంగళవారం పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర టిడ్కో ఛైర్మన్‌…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..