వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుంది.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని ఏలేశ్వరం మండలం పరిధి సి. రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత…
లింగంపర్తి హైస్కూల్లో బాల్య వివాహా ముక్తి భారత్ హాజరైన సీడీపీఓ పద్మావతి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిడిపివో పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా పాఠశాల…
చిన్నారులను పోలియో నుండి కాపాడుదాం టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు.
పోలియో చుక్కలు వేయిద్దాం,శాశ్వతంగా పోలియోను తరిమేద్దాం.టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు కలిగిరి, డిసెంబర్ 20,మన ధ్యాస న్యూస్, (కె నాగరాజు). రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య…
ఉదయగిరి రూపు రేఖలు మార్చేందుకే వచ్చా.. అభివృద్ధి చేసి చూపిస్తా.అభివృద్ధికి అడ్డువస్తే.తొక్కుకుంటూ ముందుకు వెళతాఎమ్మెల్యే కాకర్ల.
అధికారం చేపట్టిన తరువాత సుమారు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా.దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించా.. ప్రజలకు దగ్గరయ్యా.విద్య, ఆరోగ్యం వైపు ప్రత్యేక దృష్టి సాధించా.పనిగట్టుకొని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు.. ప్రతిఘటిస్తా.25 సంవత్సరాలు ఇక్కడే ఉంటా ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసి చూపిస్తా…
ముత్తుకూరులో అంగన్వాడి సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ
మన ధ్యాస, ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ,ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అంగన్ వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిమీడియాతో…
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన ధ్యాస ,ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……జాబ్ మేళాకు…
నెల్లూరు నగరంలో సెమీ క్రిస్టమస్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19: నెల్లూరు నగరంలోని 51 డివిజన్ కపాడిపాలెంలో డివిజన్ ఇంచార్జ్ సందీప్, డివిజన్ నేతలు ఉమా , కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్లు
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19:నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్సిపి సిటీ ఆఫీస్ లో శుక్రవారం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని 16 డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి,6వ డివిజన్ కార్పొరేటర్…
నెల్లూరు నగర ఇన్చార్జి మేయర్ పోలుబోయిన రూమ్ కుమార్ యాదవ్ కు అభినందనలు తెలిపిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్
మన ధ్యాస ,నెల్లూరు డిసెంబర్ 19:ప్రజా క్షేత్రం లో నిరంతరం అందుబాటులో ఉండే ప్రజల మనిషి.. రాజకీయంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగిన సమర్ధుడు…నమ్మిన పక్షాన్ని గెలిపించడంలో వెనుదురుగని వీరుడు… రూప్ కుమార్ యాదవ్ ఇన్చార్జి మేయర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా…
నదులను జాతీయ సంపదగా ప్రకటించాలి…. మిడతల రమేష్
మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 19:రాయలసీమ నెల్లూరు జిల్లాలలో కృష్ణా జలాలు ప్రవాహాన్ని తెలంగాణ అభ్యంతరాలు ప్రకృతి ధర్మానికి విరుద్ధం ఉన్నాయని బిజెపి నమామి గంగి రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా పరిగణించాలని కృష్ణ…