నిండు జీవితానికి రెండు చుక్కలు.నూరు శాతం పల్స్ పోలియో ను విజయవంతం చేయండి,ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..
వింజమూరు, మన ధ్యాస,డిసెంబర్ 21,(నాగరాజు కె). ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అనగా డిసెంబర్ 21 ఆదివారం జరుగు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో…
ఈ నేల 24 న ముఖ్యమంత్రి కోస్గి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన,డీఎస్పీ నల్లపు లింగయ్య.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిసెంబర్ 24వ తేదీన కోస్గి రానున్న నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ సైదులు, ఎస్ బి ఎస్సై నరేష్, ఎస్ఐ లు బాలరాజు,…
కాణిపాకం లో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో చైర్మన్, ఈఓ
మన ధ్యాస ప్రతినిధి:- ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ స్వామివారి దేవస్థానం నందు శని వారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర…
సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు
యాదమరి, స్వర్ణసాగరం డిసెంబరు-20 చిత్తూరు పట్టణంలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కె. గొల్లపల్లె పాఠశాల విద్యార్థులకు సాయి బాబా వంద సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “కర్తవ్యమే దైవం” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా,…
ఏలేశ్వరంలో కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్,చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:,ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో షహీద్ భగత్ సింగ్,కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు,విప్లవ యువజన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భారతదేశ స్వాతంత్రం…
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-20 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ నందు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘన మరియు…
పవర్ గ్రిడ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన,స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న అమరజీవి జలధార జల జీవన మిషన్ వాటర్ గ్రిడ్ పథకం పనులకు శంకుస్థాపన కార్యక్రమం పెరవలి వద్ద ఘనంగా జరిగింది.వేల కోట్ల రూపాయల…
యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు
యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా…
విశ్రాంత ఉద్యోగ సంఘ నేత మృతి.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ఉద్దగిరి సోమరాజు(98)శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.ఆయన 35 సంవత్సరాల పైగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సేవలందించడమే కాకుండా వందలాది మంది విద్యార్థులకు నవోదయ, భూపతిపాలెం, కోరుకొండ…
లింగంపర్తి లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: మండల పరిధి లింగంపర్తి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు.లింగంపర్తి గ్రామ సచివాలయం వద్ద ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ…