ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశేష కృషి: మధు యాష్కి గౌడ్

మనన్యూస్,ఎల్ బి నగర్:కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్,మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.ఫాక్స్ కాన్ కంపెనీ లో ఉద్యోగాల కల్పనలో…

వెండి ఆభరణాల ప్రదర్శన” మలబార్ గోల్డ్ & డైమండ్స్,

దిల్ సుఖ్ నగర్ షో రూమ్ లోమార్చి 1నుండీ 9 మార్చి,2025 వరకు మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:ప్రముఖ బంగారు వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ దిల్ సుఖ్ నగర్ షోరూమ్ లో శనివారం వెండి ఆభరణాల ప్రదర్శనను వినియోగదారులు,శ్రేయోభిలాషుల సమక్షంలో…

అఖండ హరినామ సప్తాహా”కు అపూర్వ స్పందన..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం ముగిసిన అఖండ హరినామ సప్తాహా కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.శనివారం ఉదయం బాజా భజంత్రీలతో మహిళలు నిండు కలుషాలతో వెంట రాగా విటలేషుని పల్లకి సేవ శోభ యాత్ర…

కాటేపల్లి లో ఘనంగా గాథ పూజ..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో అఖండ హరినామ సప్తాహా లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం గాథ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాసప్తాహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు శ్రీదేవి మల్లప్పపటేల్ , సరోజ…

ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర నాయకుడు చిత్తూరు కవరకుంట్ల జయరాజ్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు జి.ఆంజనేయులు తో చిత్తూరు జిల్లా ప్రతినిధులుసిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు, మాజీ ఎంపీ మధు తో ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా…

జాతీయ సైన్స్ దినోత్సవవిద్యార్థులలోనైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యం మండలవిద్యాశాఖఅధికారి త్యాగరాజు రెడ్డి

తవణంపల్లి ఫిబ్రవరి 28 మన న్యూస్ తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం గణనీయంగానిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజు రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఘనంగా సైన్స్ దినోత్సవం.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ బంగారుపాళ్యం మండలంలోని విజయవాడ శ్రీ చైతన్య అకాడమిక్ ఆధ్వర్యంలో ఉన్న ఉషోదయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆధ్వర్యంలో తుంబ కుప్పం పీ హెచ్ సి…

యాసంగిలో పూర్తిస్థాయిలో పంటలకు నీరు అందిస్తాం. నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్‌ ఆయకట్టు కింద యాసంగి సీజన్‌లో సాగు చేస్తున్న పంటలకు పూర్తిసాయిలో నీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న నీటిని, డిస్టిబ్యూటరీ తూముల ద్వారా…

ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిన బడ్జెట్:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఎన్డీఎ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గత ప్రభుత్వ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా అన్ని రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని…

జనవిజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవం

బంగారుపాళ్యం ఫిబ్రవరి 28 మన న్యూస్ మంగళ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ దినోత్సవం…