టోవినో థామస్ తన బ్లాక్బస్టర్ పరంపరను కొనసాగిస్తున్నందున ‘ఐడెంటిటీ’ కేవలం 4 రోజుల్లో ₹23.20 కోట్లు వసూలు చేసింది!
Mana News :- కేవలం నాలుగు రోజుల్లనే ప్రపంచ వ్యాప్తంగా ₹23.20 కోట్ల కలెక్షన్లు రాబట్టిన “ఐడెంటిటీ” చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త అంచనాలను నెలకొల్పింది. 2024 సంవత్సరం మలయాళ సినిమాకి ఒక మైలురాయిగా నిలిచింది, అనేక సినిమాలు బాక్సాఫీస్…
‘Identity’ Grosses ₹23.20 crores in just 4 days, as Tovino Thomas continues his blockbuster streak!
MANA CINEMA :- With a worldwide box office collection of ₹23.20 crores in just four days, “Identity” has set new expectations for the Malayalam film industry. The year 2024 has…
రోడ్డు నిబంధనలు తప్పనిసరి..మద్నూర్ ఎంవీఐ సుభాష్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మద్నూర్ ఎంవిఐ సుభాష్ అన్నారు.ఆదివారం జాతీయ రహదారి 161 సంగారెడ్డి- అకోలా రోడ్డు భద్రత మసోత్సవాల సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవర్లకు అవగాహన కల్పించడంతోపాటు స్టిక్కర్లను కూడా అతికించడం…
ఎంపీ కి వినతి పత్రం అభివృద్ధికి సహకరించాలి
మన న్యూస్,రామారెడ్డి: మండల అభివృద్ధికి కృషి చేయాలని మండలానికి ఎంపీ నిధులను కేటాయించి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్రెడ్డి జహీరాబాద్ పార్లమెంటు…
జర్నలిస్టులకు ఉన్న.. ఇబ్బందులు ఎవరికి ఉండవు.చార్మినార్ ఎమ్యెల్యే జుల్ ఫెకార్ అలీ..
మన న్యూస్,హైదరాబాద్,(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్ మీటింగ్ హాల్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా, మోతిగల్లి, ఖిల్వత్ ఉర్దూ ముస్కాన్ సాలర్ ఈ మిల్లట్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన టిజేఏ ఐ కి అనుబంధంగా ఉన్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టిజేఏ రాష్ట్ర…
నిజాన్ని నిర్భయంగా రాసేవాళ్లే జర్నలిస్టలు..
బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మన న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5:-జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల విషయమై మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మల్కాజిగిరిబీజేపీ ఎంపీ.ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్…
పెండింగులో ఉన్న డిఎ వెంటనే విడుదల చేయాలి..కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క డిఏ కి కూడా నోచుకోని ఉద్యోగులు పెన్షనర్లు..
మన న్యూస్,తిరుపతి: గత ప్రభుత్వ పాలనలో పి ఆర్ సి లు డిఏలు ఎన్నో కోల్పోయిన కనీసం ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం కూడా లేకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పాలనకు చరమ గీతం పాడి కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం వైపు…
అయ్యప్ప సొసైటీలో భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు
మన న్యూస్,శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతున్నది.నగరంలోని మాదాపూర్లో ఆక్రమణలను కూల్చివేసింది.అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు, హైడ్రా…
జిల్లా వ్వాప్తంగా 64 రైస్ మిల్లులు విజిలెన్స్ తనఖీలు
మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జిల్లా వ్యాప్తంగా.రైస్ మిల్లులు రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్న్ మెంట్ అధికారులు రెండు రోజులుగా గుట్టుగా తనఖీలు నిర్వహించారు.పీడీఎఫ్ బియ్యం అక్రమాలకు పేరుగాంచిన గద్వాల జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేపట్టండంతో…
భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మధురానగర్ నూతన వెంచర్ బ్రోచర్ విడుదల
మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు,భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మొట్టమొదటి మధురా నగర్ వెంచర్ను ఎయిర్పోర్టుకు దగ్గరలో రేగడి చెలికా గ్రామం,నేషనల్ హైవే ప్రక్కన ఆదివారం వెంచర్ బ్రోచర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా కస్టమర్లకు,మార్కెటింగ్ సిబ్బందికి,మిత్రులకు,…