ఆటోనగర్ లో భూ కబ్జాపై చర్యలు తీసుకోండి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్:తిరుపతి, డిసెంబర్17ఆటో నగర్ లో మంగళవారం ఉదయం రెవెన్యూ సదస్సు జరిగింది.ఈ సదస్సుకు ఇంటి స్థలాల కోసం 62 వినతిపత్రాలు రాగా 76 అర్జీలు వివిధ రకాల రెవెన్యూ సమస్యలపై వచ్చాయి.ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు తహశీల్దారు…
అనీమియా బాధితురాలికి సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
మన న్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో శ్యామల (38) అనీమియా వ్యాధితో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కరక్ వాడి గ్రామానికి చెందిన సంగోల్ల రజనీకాంత్ మానవతా దృక్యంతో…
రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగుల పక్షపాతిగా ఉండాలి
మన న్యూస్:ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి డిమాండ్ తుర్కయంజాల్.తేలంగాణ విద్యా శాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ ముందు వారం రోజులుగా చేపట్టిన…
టీజిఐఐసి ఎండీ డా.విష్ణువర్ధన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
మన న్యూస్:ఇబ్రహీంపట్నం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.విష్ణువర్ధన్ రెడ్డిని ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఆదిభట్ల మున్సిపాలిటీలోని టీసిఎస్ కంపెనీ…
చిత్తూరు అభివృద్ధి కాంక్షించే వాళ్లంతా కలిసి రండి
మన న్యూస్, చిత్తూరు:-చిత్తూరులో రోడ్డు విస్తరణ జరగాల్సిందే.హైరోడ్డు రోడ్డు విస్తరణకు కలిసి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా అనిఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారుచిత్తూరు సమగ్రాభివృద్ధిపై ఆత్మీయ సమావేశం విజయవంతం చేశారుఇకపైప్రతి మూడు నెలలకు ఓసారి…
మాకు ఇళ్ల స్థలాలు కేటాయించండి …..తిరువణంపల్లి గ్రామస్తులు
ఐరాల డిసెంబర్ 17 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని తిరువణంపల్లి గ్రామ ప్రజలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను,స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులను కోరారు. తిరువణంపల్లి గ్రామం వెనుక ఉన్న బీసీ కాలనీ వద్ద కొంత స్థలాన్ని…
సుమన్ టీవి ప్రారంభోత్సవానికి హాజరైన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్.
చిత్తూరు డిసెంబర్ 16 మన న్యూస్ చిత్తూరు నగరంలో కొత్తగా ప్రారంభమైన సుమన్ టీవి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం చిత్తూరులోని కట్టమంచిలో నూతనంగా ప్రారంభించిన సుమన్ టీవి కార్యాలయం వద్దకు చేరుకున్న…
ఆలయమునకు వచ్చే స్వామి వారి భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించండి
కాణిపాకం డిసెంబర్ 16 మన న్యూస్ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణధికారి కార్యాలయం నందు సమావేశం లో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ , అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం…
సీతారాం పల్లి గంగిరెడ్డి స్వామి విజల కోసం డబ్బులు తీసుకుని నన్ను మోసం చేశాడు అంటున్న కడప జిల్లా శ్రీనివాసులు
మన న్యూస్:కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాం పల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి స్వామి ముదిరాజ్ నా దగ్గర గల్ఫ్ బైరాన్ లో విజల కోసమై కడప జిల్లా శ్రీనివాసులు దగ్గర డబ్బులు తీసుకుని గల్ఫ్ నుండి ఇండియాకు రావడం జరిగిందని…
శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం.
చిత్తూరు, డిసెంబర్ 16 మన న్యూస్ చిత్తూరు నగరం తిరుపతి రోడ్ లోని మురకంబట్టు ఆర్ వి ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం సోమవారం…