యాసంగిలో పూర్తిస్థాయిలో పంటలకు నీరు అందిస్తాం. నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటలకు పూర్తిసాయిలో నీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిజాంసాగర్ ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న నీటిని, డిస్టిబ్యూటరీ తూముల ద్వారా…