ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ శాంతి దంపతులకు చెన్నై నందలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన: టిడిపి నాయకులు
వెదురుకుప్పం మన న్యూస్:– మండలంలోని టిడిపి నాయకులు మరియు నియోజవర్గ స్థాయి నాయకులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ మరియు శాంతి కి వివాహ దినోత్సవం సందర్భంగా చెన్నైలోని…
సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ కు శాశ్వత స్థానం!!సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం
ప్రేమచరిత్ర – కృష్ణ విజయం”సంక్రాంతి కానుకగా జనవరి 3 విడుదల!! Mana Cinema:- సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం” రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్…
మదన్మోన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ సర్వీస్
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కొర్పుల్ గ్రామానికి చెందిన అర్చన కి చెస్ట్ పెయిన్ రాగా వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి
మన న్యూస్:తుర్కెంజల్భా రత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాల గోడపత్రిక ను ఈ రోజు తుర్కా యాంజల్ చౌరస్తాలో జిల్లా కౌన్సిల్ సభ్యులు పి శివకుమార్ గౌడ్ అధ్యక్షతన విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు…
అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత
మన న్యూస్:ఎల్ బి నగర్సం ధ్య థియేటర్ తొక్కిసలా ఘటనలో మరణించిన రేవతి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఆమె మరణించడం బాధాకరం అని తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయం…
ఎఫ్ సి ఐ కాలనీ లో శ్రీ విజ్ఞ సాయి బైక్ పాయింట్ ప్రారంభోత్సవం
మన న్యూస్:వనస్థలిపురం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని ఎఫ్ సి ఐ కాలనీ ప్రధాన రహదారిలో నరేందర్,శ్రీను నేతృత్వంలో శ్రీ విజ్ఞ సాయి బైక్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద మల్టీ బ్రాండ్…
అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్:నిజాంసాగర్ జుక్కల్ పెద్ద కొడప్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావ్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఆసుపత్రి సిబ్బంది రోగులకు శక్తిమేరకు ఆరోగ్య సేవలు…
శేట్పల్లి వాసి హైదరాబాదులో మృతి
మన న్యూస్:లింగంపెట్ డిసెంబర్ 23:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య తండ్రి బాలరాజయ్య వయస్సు (56) శెట్టిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య గత కొంతకాలంగా కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు,తేది 20/12/2024…
బీఆర్ఎస్ ప్రమాద బీమా చెక్కు అందజేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ).బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేశారు నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి పిడుగు పాటుతో చనిపోగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు…
ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలోని రాజ రాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…