డయల్ 100 ఫోన్ రాగానే స్పందించాలి :జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, డయల్ 100 కు ఫోను రాగానే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రమేష్ చంద్ర అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను అకస్మాకంగా సందర్శించి రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కేసులను సంబంధించిన వివరాలను ఎస్ఐ శివకుమార్ ను అడిగి తెలుసుకున్నారు. డైలీ హండ్రెడ్ ఫోన్ రాగానే సందర్శించి ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఇప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.గంజాయి,ఇతర మత్తు పదార్థాలు,పేకాట జూదం తదితర వాటిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ఉక్కుపాదం వెయ్యాలని పోలీసులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ రూరల్ సీఐ రాజేష్,ఎస్ఐ శివకుమార్,హెడ్ కానిస్టేబుల్ సతీష్,వెంకటస్వామి,వసీ,శ్యామ్,రాజు,వీర భద్ర,రాకేష్ గౌడ్, ప్రవీణ్,గౌతమి, కస్తూరి,సంగమేశ్వర్,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు