పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించి అనంతరం మంగళ్ విద్యాలయం 24వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్,ఎమ్మెల్యే*
పూతలపట్టు జనవరి 29 మన న్యూస్ :- చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం ,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర…
ముడదా దేవుడుని పరామర్శించి ఆర్ధిక సాయం చేసిన ముదునూరి
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ముడదా దేవుడు చేతికి ఆపరేషన్ చేయించుకోవడంతో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత,నియోజవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని రూ.5000…
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన సిఐ బి ఎస్ అప్పారావు, ఎస్సై లక్ష్మి కాంతం
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ప్రత్తిపాడు లో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో జాతీయ రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడులో రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై…
ప్రజారక్షణకే పోలీసు వ్యవస్థ, ప్రజలు సహకరించాలి.
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:, ప్రజారక్షణకే పోలీస్ వ్యవస్థ ఉందని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు నియోజకవర్గ ప్రజలకు బుధవారం విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన…
తీరం భక్తజన సంద్రం.నాగమడుగులో పుణ్య స్నానాలు.
మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్:నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది.బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల పుణ్యస్నాలతో నాగమడుగు…
అత్యాధునిక సౌకర్యాలతో కోహెడ మార్కెట్ ను నిర్మిస్తాం
ఎల్బీనగర్ . మన న్యూస్:- తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత ప్రభుత్వ నాయకులు దొంగే దొంగ అంటూ మరోసారి విధ్వంసానికి దిగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం…
డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయులు సమావేశం
మన న్యూస్ వెదురుకుప్పం :- వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల తో పాటు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధాన భూమిక పోషిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ బి.…
బరితెగిస్తున్న దారి దోపిడి దొంగలు
మనన్యూస్,తవణంపల్లె:అందిన సమాచారం మేరకు రాయల్ పేట నుండి తవణంపల్లి మండలం మాధవరం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వినయ్ తన అక్కతో కలిసి అటవీ దారిగుండా వస్తుండగా మార్గ మద్యంలో వారిని అడ్డగించి వారిపై కారంపొడి చల్లి దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు.అదే…
పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే
మనన్యూస్,పూతలపట్టు:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర నాయుడు రూ 2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్…
పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించి అనంతరం మంగళ్ విద్యాలయం 24వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే
Mana News:- పూతలపట్టు,29.01.3025: చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం ,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా శ్రీ గల్లా రామచంద్ర నాయుడు…