మహంతేశ్వర మఠంలో ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో గల మహాంతేశ్వర మల్లికార్జున స్వామి గురు మఠంలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.సద్గురు మహాంతప్ప ,బస్వలింగప్ప మూర్తులకు శిష్యులు పూజలు చేశారు.బాజా భజంత్రీలు వేద మంత్రాలతో శ్రీ…
“మచంటే మలాఖా” కుటుంబ విలువలతో హృదయాలను గెలుచుకుంది
మన న్యూస్ :- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం “మచంటే మలాఖా” ఎట్టకేలకు తెరపైకి వచ్చింది మరియు ఇది కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది, మలయాళ సినిమాల్లో కుటుంబ నాటకాలు అరుదుగా కనిపించే సమయంలో, కుటుంబ బంధాలు, ప్రేమ మరియు…
మణికంటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పించిన ఎమ్మెల్యే మురళీమోహన్
కాణిపాకం ఫిబ్రవరి 26 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా ప్రధాన ఆలయం నుండి పట్టువస్రాలను సమర్పించిన స్థానిక…
మహాశివరాత్రి సందర్భంగా మొగిలి ఆలయంలో పోటెత్తిన భక్తులు.
బంగారుపాళ్యం. ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిళీశ్వర స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడుతూ మధ్యాహ్నం మూడు గంటలకల్లా…
చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు.
బంగారుపాళ్యం ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ సత్రం సమీపానగల సిద్దేశ్వర స్వామి కొండపై వెలసిన శివుని అనుగ్రహం కొరకు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి గుహ లోపల గల…
శివభక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన నూగుల తిలక్ మరియు చెంచు రెడ్డి.
ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ పరిధిలో శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయం కు వచ్చే భక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ ను బౌన్స్ కూల్ డ్రింక్స్ అధినేత నూగుల తిలక్ ఎంఎన్ సి అధినేత…
సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయండి ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఎస్ఆర్ పురం, మన న్యూస్:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర్ నెల్లూరు మండలంలో రామానాయుడు పల్లి వద్ద…
షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!
Mana News:- టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో నాగన్న మరియు లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర…
మత సామర్యం అంటే ఇదే భక్తులకు ముస్లిం సోదరులు అన్నప్రసాదం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మతాలు,కులాలు అంటూ మాటల యుద్ధాలు రోజూ చూస్తేనే ఉన్నాం జనాన్ని కులాలుగా,మతాలుగా చీల్చి చూస్తూనే ఉన్నాం. జనం అంతా అలా ఉన్నారా అంటే అస్సలు లేరు. మనిషి మనిషిగా దేవుళ్లు అంతా ఒక్కటే అన్న భావనతోనూ ఉన్నారు.మతాలు…
భక్తులకు అందుబాటులో వైద్యసేవలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలేరు నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా.ఏలేశ్వరం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో…