ఆపరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ , సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే అని,పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం శ్రీకేతకి సంగమేశ్వర ఆలయంలో ఎంపీ…

శివాలయానికి పోటెత్తిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండోవ కాశీగా వీరాజీలుతున్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు వేకువజాము నుంచి పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ఆశేష…

చార్టర్ బోక్సెస్ క్లబ్ ఆవిష్కరణ

మనన్యూస్,గొల్ల ప్రోలు:చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు చార్టర్ బోక్సెస్ క్షబ్ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ బుర్రా అనురాధ చేతులు మీదుగా మంగళవారం నిర్వహించారు.కళాశాల నందలి విద్యార్థులలో విభిన్న రంగాల్లో దాగివున్న…

భక్తులకు వాసవి క్లబ్ మజ్జిగ పంపిణీ

మనన్యూస్,గొల్లప్రోలు:జై వాసవి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ కపుల్స్ మరియు గొల్లప్రోలు మండల ఆర్యవైశ్య మహాసభ వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి గొల్లపూడి ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో గొల్లప్రోలు మెయిన్ రోడ్డు వద్ద గల శ్రీ…

పరమేశ్వరుడిని దర్శించుకున్న ఎస్సై రాజ్ కుమార్…

మనన్యూస్,పినపాక:మండలంలోని సీతంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఇ .బయ్యారం ఎస్సై ఇమ్మిడి రాజ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు,స్వామివారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.భక్తులకు ఎలాంటి…

బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే తోట.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీరప్ప గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్…

ఉపాధి హామీ పనులు పరిశీలన.. టీఏ ప్రభాకర్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని సర్పోని చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ పరిశీలించారు.అనంతరం మాస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా టీఏ కూలీలతో మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట ఉపాధి హామీ కూలీలు త్వరగా…

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ది-ప్రిన్సిపల్ డా.డి.సునీత

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు జవహర్ నాలెడ్జ్ సెంటర్, మహిళా సాదికారిత విభాగం మరియు డా. వినయ్ శంకర్ పౌండేషన్, దివాన్ చెరువు సంయుక్తంగా మగ్గం వర్క్ శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ తరగతులు ప్రారంభానికి కళాశాల…

దాతల సహకారంతో కొత్త రూపు సంతరించుకున్న నందీశ్వరుడు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో మహానందుడు కొత్త రూపు సంతరించుకున్నాడు.గత సంవత్సర కాలంగా ఎండకి ఎండి,వానకు తడడంతో నందీశ్వరుని విగ్రహం రంగు పోయి కళావిహీనంగా తయారయింది.దీంతో ఈ సంవత్సరం పర్వదినాన్ని పురస్కరించుకుని కెళ్ళిం సూర్యారావు, నూకరాజు…

ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మంగళవారం నాడు మండలంలోని మర్రివీడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధిశాఖ,పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏలేశ్వరం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్.వరలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్.వరలక్ష్మి మాట్లాడుతూ…