అంతర్జాతీయ అవార్డులు అందుకున్న “హ్యాట్సాఫ్ పోలీస్”

Mana news :- హ్యాట్సాఫ్ పోలీస్ చిత్రానికి అవార్డుల పరంపర కొనసాగుతుంది, 9వ తేది ఆదివారం హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో ఇంటర్నేషనల్ మెగా ఫిల్మ్ ఫెస్టివల్ 2025 కార్యక్రమంలో ఉత్తమ నటుడు అవార్డును…

నిజాంసాగర్ ప్రధాన కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,: నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో ఆదివారం పడి గల్లంతయిన వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్…

ఉత్తమ నటుడు డాక్టర్ పి సి ఆదిత్య

Mana News :- నిన్న హైదరాబాదులో జరిగినటువంటి అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా టీవీ రంగాలలో పలు విభాగాలలో అందించినటువంటి అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా విలక్షణ దర్శకుడు నిత్య ప్రయోగశీలి డాక్టర్ పిసి ఆదిత్య కు ఉత్తమ నటుడు…

డాక్టర్ బాలు కు జాతీయ సేవా పురస్కారాన్ని అందజేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు

మనన్యూస్,కామారెడ్డి:జయ,జయ,సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు చిలకలూరిపేటలో నిర్వహించిన జాతీయ సేవా పురస్కారం 2025 ను డాక్టర్ బాలు కు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు,ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ కార్పోరేషన్ చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి లు అందజేయడం జరిగింది.ఆపదలో ఉన్నవారికి సకాలంలో…

నాదర్గుల్ లో గ్లాడియేటర్స్ కరాటే & తైక్వాండో అకాడమీ ప్రారంభం

మనన్యూస్,నాదర్గుల్:మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని ప్రెస్ కాలనీలో వి చంద్రశేఖర్ నేతృత్వంలో గ్లాడియేటర్స్ కరాటే తైక్వాండో అకాడమీ ని ముఖ్య అతిథిలుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,సినీ హీరో…

శ్రీ మాధవా నంద సరస్వతి స్వామిజీ ని కలిసిన శ్రీ శబరి మాతాజీ ఆశ్రమ కమిటీ సభ్యులు.

మనన్యూస్,కామారెడ్డి:శ్రీ శబరి మాతాజీ ఆశ్రమ కమిటీ సభ్యులు ఉదయం మెదక్ జిల్లా రంగంపేట లో గల శ్రీ శ్రీ శ్రీ పరివ్రాజక శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారిని తాడ్వాయి ఆశ్రమ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.శ్రీ శ్రీ శ్రీ పరమ హంస…

1/ 70 చట్టాన్ని సవరణ చేయాలి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా,అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల11 తేదీ 12వ తేదీ రెండు 48 గంటలు నిరవధిక మన్యం బందును విజయవంతం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు సూకురు అప్పలస్వామి అన్నారు.ఈ సందర్భంగా…

104 ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలి

మనన్యూస్,సాలూరు:పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో వెంకటేశ్వర కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో 104 యూనియన్ అధ్యక్షులు డర్రు ఆనందరావు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ పార్వతిపురం మన్యం జిల్లాలో 64 మంది 104 డ్రైవర్స్…

గిరిజనులపై ఒడిస్సా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి,ఆంధ్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధూళి భద్ర గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి గేమ్మెల జానకి రావు మాట్లాడుతూ కొట్టియా…