ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ వార్షికోత్సవం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) :- ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేడుకలను కస్టమర్ లతో కలిసి ఘనంగా నిర్వహించారు.…
ప్రజారంజక బడ్జెట్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్
2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ సాలూరు, నవంబర్ ( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది.. రాష్ట్ర వనరుల మళ్లింపు, దుర్వినియోగం జరిగాయి, గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో…
ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు
మానవత్వ దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరాములు సరూర్ నగర్, మన న్యూస్ :- ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు. ఇలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి . కొంతమంది కారణజన్ములు వారు వారి కుటుంబాలతో పాటు…
మంజీరా నదిలోకి స్నానం చేయడానికి వెళ్లి విద్యార్థి మృతి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రమాదవశాత్తు నీట మునిగి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సె కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండలం కొమలాంచ గ్రామానికి…
నవంబర్ 22న విడుదలకు సిద్ధమైన “ఉద్వేగం” మూవీ
కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం ఉద్వేగం. ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు.…
“ధూం ధాం” సినిమాలో మ్యూజిక్, కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు – ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్…
నవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న” శ్రీ శ్రీ శ్రీ రాజావారు
చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. అలాగే జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో…
నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించిన Dr జిలాని బాషా బహిరంగ క్షమాపణలు చెప్పాలి
వైద్యం శాంతరామ్, టీటీడీ పాలకమండలి సభ్యులు.. Mana News :- ఒక ప్రెస్మీట్ లో మాట్లాడు మా నాయీ బ్రాహ్మణ జాతిని కులాన్ని కించపరిచే విధంగా, పనిలేని మంగళోడు పిల్లి బొచ్చు తీసినట్టు అని బహిరంగ మాట్లాడం, యావత్తు నాయీ బ్రాహ్మణ…
ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాతకు అభినందనల వెల్లువ
ఎల్ బి నగర్ మన న్యూస్:- నగరంలోని లక్డికాపూల్ అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి పలువురు ఆర్యవైశ్య నాయకులు హాజరై తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తాకు…
ఇక చాలు ఆపండి..! రష్యా అధ్యక్షుడు పుతిన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
MANA NEWS :- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యూఎస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే…