ఘనంగా భీర లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన

మనన్యూస్,నారాయణ పేట:మాగనూరు మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బీర లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.వేద పండితులు మంత్రోచ్ఛారణతో విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.అమ్మపల్లి మాజీ సర్పంచ్ జీ రవీందర్ హాజరై…

50 పుష్కల బండ్ల ఉచిత పంపిణీ

మనన్యూస్,నారాయణ పేట:మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సఫాబేతుల్ మాల్ మరియు రహ్ బర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 50 పుష్కల బండ్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజర్ మహమూద్ ఇక్తాషాముద్దీన్ మాట్లాడుతూ,సమాజంలోని అర్హులైన వారికి గౌరవప్రదమైన…

జగ్గయ్యపేట అంటే జిల్లా రిజిస్ట్రార్ కి చిన్న చూపా! – సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు

మన న్యూస్, జగ్గయ్యపేట; సిపిఐ పార్టీ జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మీడియా తో మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలో గల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి నవంబర్ 2023 సంవత్సరం నుండి నేటి వరకు కార్యాలయం పరిధిలో గల వివిధ…

ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాంతో ఆదివాసి సంఘాల రాష్ట్ర నేతలు భేటీ,,జీవో.నెం.3 పునరుద్ధరణ,ఏజెన్సీలో 100/% రిజర్వేషన్ సాధనకై చర్చలు

మనన్యూస్,పినపాక:హైదరాబాద్,తార్నాక నందు ఎమ్మెల్సీ ప్రో.కోదండరాంకి వారి స్వగృహంలో ఆదివాసి సమస్యలు,డిమాండ్లపై ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర,తుడుందేబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి,ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలువాయి ఉషాకిరణ్ తదితరులు వారికి తెలుపుతూ జీవో.నం.3 ను సుప్రీంకోర్టు…

సక్రమంగా పనిచేస్తున్నా విధుల నుండి తొలగించారు,,చెందుర్తి వివోఏ ఆవేదన

మనన్యూస్,గొల్లప్రోలు:తాను సక్రమంగా విధులు నిర్వహిస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా విధుల నుండి తొలగించారని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన వి ఓఏ యానిమేటర్ చికట్ల కృష్ణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆమె విలేకరులతో…

అరగొండ గ్రామపంచాయతీలో ఇంటింటా చెత్త సేకరణ

మనన్యూస్.తవణంపల్లి:మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అరగొండలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త నుంచి సంపద తయారీ విలువ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో హరిత రాయబారులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో హరిత రాయబారులు పంచాయతీ పరిధిలోని అరగొండ…

రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానంకళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు

మనన్యూస్.గొల్లప్రోలు:రక్తదానం చేసిన వారు ప్రాణ దాతలతో సమానమని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు అన్నారు.గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం ఎన్ఎస్ఎస్,రోటరీ క్లబ్,యువసేన బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ…

తప్పుడు ఫిర్యాదుతో ప్రైవేట్ అధ్యాపకుల టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల తొలగింపు…

తుది జాబితాలో ఉన్నవారి ఓట్లను యధావిధిగా ఉంచాలి.. తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు డాక్టర్ బాలు. మనన్యూస్,కామారెడ్డి:మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల తుది జాబితాలో ఉన్న ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు ఉపాధ్యాయుల పేర్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం…

పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆయుష్మాన్ చికిత్స వైద్యులచే ఉచిత ఆరోగ్య శిబిరo

మనన్యూస్,కర్మన్,గాట్:ఆయుష్మాన్ చికిత్సలయ ద్వారా అన్ని రకాల చికిత్సా విధానాల సమ్మిళితంతో ఒక కొత్త తరహాలో పరిష్కారం చూపించడానికి పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో సంక్షేమ సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల…

చైతన్యపురి డివిజన్ లో దోమల మందు తో ఫాగిగింగ్,,కార్పొరేటర్ రంగా నర్సింహా

మనన్యూస్,చైతన్యపురి:ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని ద్వారకాపురం,భవాని నగర్ కాలనిలో దోమలు సమస్య మీద కాలనీ వాసులు పిర్యాదు చేయగా స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా కాలనీవాసులతో జిహెచ్ఎంసి ఎంటమాలజీ ఏఈ రాంబాబు,జవాన్ రంజిత్ తో దోమల మందు తో…