Latest Story
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశంపాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమంమదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమంరసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులునిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

Main Story

Mana News Updates

తండ్రి స్టార్ హీరో.. కొడుకు మాత్రం స్పెయిన్ లో కూలి పని.. ఎవరంటే..

మళయాళ సినీ ఇండస్ట్రీ ని ఏలుతున్న స్టార్ మోహన్ లాల్ ఇంత వయస్సు వచ్చినప్పటికీ సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన కొడుకు పేరు ప్రణవ్ మోహన్ లాల్. ఈ కుర్రాడు…

పుంగునూరు ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలి :టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్

చిత్తూరు నవంబర్ 12 మన న్యూస్ పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. అసెంబ్లీకి వెళ్లడానికి తీరుబాటు లేనటువంటి వ్యక్తి, అసెంబ్లీలో చర్చలో పాల్గొనడానికి సమయం లేని వ్యక్తి శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత లేదు…. ఈ…

బంగారుపాళ్యం ఆటో డ్రైవర్ తో సమావేశం నిర్వహించిన సిఐ కే శ్రీనివాసులు

బంగారుపాళ్యం నవంబర్ 11 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పోలీస్ స్టేషన్ సీఐ కే శ్రీనివాసులు బంగారుపాళ్యం మండలం ఆటో డ్రైవర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని మరియు ప్రతి…

వరసిద్ధి వినాయక స్వామివారి సేవలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత

ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్, ఆలయ సిబ్బంది…

నాయి బ్రాహ్మణ కులం పేరుతో దూషించిన జిలాని బాషా ను కఠినంగా శిక్షించాలి -తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిబ్యాల సుధాకర్ డిమాండ్

తిరుపతి, నవంబర్ 11,(మన న్యూస్ ) కడపలో రెండు రోజుల క్రితం ముస్లిం మైనార్టీ నాయకుడు బాషా అనే వ్యక్తి ఓ సమావేశంలో భాగంగా నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించడం జరిగింది. కావున అతనిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తిరుపతి…

ఉప్పల్ లో ఆహా కిచెన్స్ ఘనంగా ప్రారంభోత్సవం

ఉప్పల్, మన న్యూస్ నవంబర్ 11ఉప్పల్ నియోజకవర్గం లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఎదురుగా చైతన్య,మురళి సంయుక్త నేతృత్వంలోని ఆహా కిచెన్స్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా…

ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ చొరవతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు ఆమోదం

మన న్యూస్, ఎస్ఆర్ పురం గంగాధర నెల్లూరు :- వెదురుకుప్ప మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 50 వేల రూపాయలతో మంజూరు చేయించిన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.ఎం థామస్ నేడు అసెంబ్లీ…

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపాలని

జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన నవ్వ భారతి యువజన సంఘం అధ్యక్షులు భాస్కర్ మెదక్ జిల్లా ప్రతినిధి నవంబర్ 11 మన న్యూస్ టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపలని…

చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టాలి – ఎన్. యు. జె. జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక కామారెడ్డి, నవంబర్ 11(): రాష్టరావిర్భావం కోసం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన చిన్న పత్రికలు ( స్థానిక పత్రికల ) సమస్యల పై ప్రభుత్వం వెంటనే…

ఆమ్ప్లి ఫైర్ ను దొంగిలించిన వ్యక్తి రిమాండ్

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం యొక్క డోర్ పగలగొట్టి అందులో ఉన్న ఆమ్ప్లిఫైర్ విలువ అందాజ 30 వేల రూపాయలు కల దానిని దొంగలుచుకుపోయారని అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ అయినా సతీష్ దరఖాస్తు చేయగా, ఈరోజు…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ