భవిష్యత్తు తరాల కోసం అటవీ వ్యవస్థ కీలకం ఎఫ్ ఆర్ వో తేజస్విని.

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, భూపాలపట్నం గ్రామంలో గల అటవీశాఖ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది ఎఫ్ ఆర్ ఓ తేజస్విని ఆధ్వర్యంలో మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బయ్యారం క్రాస్ రోడ్డు కూడలి వరకు…

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్ అద్దంకి నరేష్.

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తాసిల్దార్ అద్దంకి నరేష్ తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లోని సౌకర్యాలను పరిశీలించి, ఏప్రిల్ 4 వరకు జరగబోయే పదవ తరగతి పరీక్షల కోసం హాజరయ్యే…

శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

మనన్యూస్,ఎల్ బి నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం నుండి బి.యన్ రెడ్డి నగర్ వెళ్లే దారిలో శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్…

పివి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలి

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:పి.వి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలనీ కోరుతూ ఏరియా ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ డీజీఎం పర్సనల్ ఎస్. రమేష్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా…

ఇకపై “భాష” పేరుతో విభజన జరగకూడదు..

Mana News :- హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు” అని…

బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్య నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు…

రజిత సీనియర్ నటి ఇంట తీవ్ర విషాదం

Mana News :- టాలీవుడ్‌లో ప్రముఖ క్యారెక్టర్‌ నటిగా గుర్తింపు పొందిన రజిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మీ (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక సంఘటన రజిత కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. విజయలక్ష్మీకి…

ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

Mana News :- తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తెలంగాణలో…

మరోసారి అక్రిడిటేషన్ల గడువు పెంపు..!

Mana News , హైదరాబాద్ : తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు)గడువును మరో మూడునెలల పాటు ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తోంది.గతేడాది డిసెంబర్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రాబోయే మూడు నెలల కాలానికి గడువు పొడిగించగా ఈ…

విశాఖకు నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌: మంత్రి నారాయణ

Mana News :- అమరావతి: నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం…