సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసిన మండల తెలుగుదేశం పార్టీ మాదిగలు

మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది
మండల నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను విభజించి మాదిగలకు నేను నేను పెద్దన్నను అవుతానని మాట ఇచ్చి నా కోటమే ప్రభుత్వం ఏర్పడిన కేవలం 10 నెలలు కాలంలోనే ఆర్డినెన్స్ రూపంలో ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు రాష్ట్ర బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది

ముఖ్యంగా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొండపి శాసనసభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ డోలా బాల
వీరాంజనేయ స్వామి గారికి మరియు మరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారికి మరియు సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు పోతురాజు గర్నెపూడి సుబ్రహ్మణ్యం పొనుగోటి శ్రీహరి ఐ టి డి పి మంచు మాలకొండయ్య రావినూతల ఏడుకొండలు తాడిపర్తి ప్రసాదు రావినూతల శీను శ్రీనివాసులు చిన్న కొండయ్య మనం నరేష్ గౌడ్ పేరు కిషోర్ రావినూతల జయ కుమార్ డొక్కా కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

  • Related Posts

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు