‘పీ4’.. సమాజానికి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు

Mana News :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘జీరో పావర్టీ- పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సమాజంలో గేమ్ ఛేంజర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్…

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన ప్రత్తిపాడు బీఎస్పీ నాయకులు..

మన న్యూస్ రౌతులపూడి (అపురూప్) పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తే పుణ్య ప్రాప్తి కలుగుతుందని ప్రత్తిపాడు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గునపర్తి అపురూప్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం లోని స్థానిక మదీనా…

డొక్కా సీతమ్మ గారి సేవ సమితి ఆధ్వర్యంలో ఏలేశ్వరం ఉగాది పచ్చడి పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం పట్టణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా డొక్కా సీతమ్మ గారి సేవాసమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీచేపట్టారు. కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం, విశ్వహిందూ పరిషత్,మాతృ శక్తి సభ్యులు…

తగ్గు వారి పల్లి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు లోక బ్రదర్స్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం మార్చ్ 29 మన న్యూస్ తగ్గు వారి పల్లి పంచాయతీ లో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎన్. పి.…

విశ్వావసు తెలుగు సంవత్సర ప్రాముఖ్యతను తెలిపిన ప్రముఖ జ్యోతిష్య పండితులు చక్రధర సిద్ధాంతి

చిత్తూరు (తిరుపతి ) మార్చ్ 29 మన న్యూస్ ఆర్థిక సమృద్ధికి పెట్టింది పేరు విశ్వావసు నామ తెలుగు సంవత్సరమని వెల్లడించారు రాష్ట్ర నంది అవార్డు గ్రహీత, జ్యోతిష్య చక్రవర్తి, ప్రముఖ జ్యోతిష్య పండితులు, దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి.తెలుగు…

శ్రీ గణపతి నూతన పాన్ షాప్ ప్రారంభించిన మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రతిపాడు (దుర్గా శ్రీనివాస్) ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గుమ్మిడి రామకృష్ణ గారి శ్రీ గణపతి నూతన పాన్ షాప్ ప్రారంభించిన.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం…

టిడిపి పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం శ్రీధర్ యాదవ్

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మన న్యూస్ ,ఎస్ఆర్ పురం :- తెలుగుదేశం పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు శనివారం గంగాధర్ నెల్లూరు మండలం నెల్లెపల్లి…

ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన మల్లికార్జున్.

మన న్యూస్,నిజాంసాగర్, మండలంలోని సుల్తాన్ నగర్ స్మనవాటికలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిధులతో మంజూరైన ఐమాక్స్ లైట్లున్ నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఐమాక్స్ లైట్లను మంజూరు చేసిన…

ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా యూత్ అధ్యక్షుడిగా సకురు గుర్రాజు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్)కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అనుబంధ విభాగాల అధ్యక్షులను ఓ ప్రకటనలో వైయస్సార్సిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యూత్ విభాగం…

ప్రతిపాడు నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ గా సరమర్ల మధుబాబు

మన న్యూస్ అన్నవరం (అపురూప్) మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆశీస్సులతో మరియు ప్రతిపాడు నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు ప్రోత్సాహంతో ప్రతిపాడు నియోజకవర్గ ప్రచార కమిటీ (పబ్లిసిటీ వింగ్) కన్వీనర్ గా అన్నవరం యువ…