కూటమి ప్రభుత్వ ఏడాది పాలనే వైసీపీకి సమాధానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మన న్యూస్ ,కోవూరు:- సంపద సృష్టికర్త సీఎం చంద్రబాబు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు పెద్దపీట.- ఎన్నికల మేనిఫెస్టోలో 70% హామీలను ఏడాదిలోనే అమలు చేశారు.- ఏడాది కాలంలో కోవూరులో అభివృద్ధి జాతర.- ఎంపీ వేమిరెడ్డి సహకారంతో జిల్లాకు కంపెనీలు…
అఖండ విజయానికి ఏడాది పూర్తి……. వేమిరెడ్డి దంపతులు
మన న్యూస్, నెల్లూరు :- విపిఆర్ నివాసంలో సంబరాల. నిర్వహించిన నాయకులు, కార్యకర్తలురాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశం, బిజేపీ, జనసేన పార్టీల కూటమి 2024లో ప్రభంజనం సృష్టించి 164 సీట్లు సాధించించి. నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ,…
జుక్కల్ ఎమ్మెల్యే తోట ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో అనారోగ్యంతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,ఏఐజీ హాస్పిటల్ చైర్మన్,…
సుపరిపాలనకు ఏడాది – జనసేన సంబరాలు
మన న్యూస్,తిరుపతిః కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా జనసేన ఘనంగా వేడకలు నిర్వహించింది. ఎస్టీవి నగర్ లోని గంగమ్మ వీధిలో బుధవారం…
ఏడాది పాలనపై వైసీపీ ఆందోళన
పిఠాపురం, Mana News :- సంవత్సర కాలంగా రెడ్ బుక్ పేరుతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పై పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ ఆద్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పధకాలతో ఊదర…
ఆమాస ‘ కు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి
మన న్యూస్, తిరుపతి, :చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా బుధవారం అమాస రాజశేఖర్ రెడ్డి చిత్తూరులోని ఆ బ్యాంకు కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డిని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ…
చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పరిపాలన…టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి…
మన న్యూస్,తిరుపతి, జూన్ 04 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తోందని టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ పి భువన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.…
20 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత, కేసు నమోదు: నర్వ ఎస్ఐ కుర్మయ్య.
నర్వ , Mana News :- తేదీ 03/06/2025 రోజు రాత్రి సమయంలో నర్వ పోలీస్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు పెద్దకడుమూరు గ్రామంలో ఎరుకలి నరసింహ ఇంట్లో తనిఖీ చేయగా ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం లబ్ధిదారుల…
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలి , నకిలీ విత్తనాల దందాను అరికట్టాలి – సామాజిక కార్యకర్త కర్నె రవి
పినపాక, మన న్యూస్ :- మణుగూరు : తొలకరి ముందు గానే ప్రారంభమైనందున రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల ను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ,సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి అధికారులకు విజ్ఞప్తి చేశారు.…
గంగమ్మ జాతర్లలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ తవణంపల్లె జూన్-4 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, కాణిపాకంపట్నం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గోన్నారు. గంగ జాతర సందర్బంగా కాణిపాకంపట్నంకు విచ్చేసిన *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* తవణంపల్లె మండల…