మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,ఉత్తర ప్రదేశ్/ నెల్లూరు :మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర మంత్రి పాంగూరు నారాయణ మంగళవారం రాత్రి మహారాష్ట్ర లోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి నారాయణ,అధికారులుప్రతి రోజూ చెత్త నుంచి…

జనం గుండెల్లో దేవుడు ఎన్టీఆర్……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ సర్వేపల్లి:*ఆ కుటుంబంలో అందరూ ప్రజల కోసం స్వార్థం లేకుండా పనిచేసేవారే*మూడు తరాల వారితో పనిచేసే అదృష్టం నాకు లభించింది.ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి…

ఇంటింటికి సోమిరెడ్డి కుటుంబం…. ప్రజల నుంచి విశేష స్పందన

మన న్యూస్, పొదలకూరు:సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి సోమిరెడ్డి కుటుంబం కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజైన బుధవారం పొదలకూరు మండలం అమ్మవారిపాళెంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ఆరా తీసిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి.ప్రతి ఇంట్లో ప్రజల బాగోగులు తెలుసుకోవడంతో సమస్యలపై ఆరా…

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, విడవలూరు:- పల్లె పండుగతో పల్లెల్లో వసతులు- ఏడాది పాలనలో అద్భుత విజయాలు.- సూపర్‌ 6 పథకాలు అమలు చేస్తున్నారు.- స్పౌజ్‌ పింఛన్లను త్వరలోనే అందించనున్నాం.- విడవలూరులో పల్లెపండుగలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ.పల్లెలను పట్టణాలుగా మార్చి.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు…

ఆ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అధికం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అ‌డ్డగోలు దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. స్కూల్లో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం… చోద్యం చూస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటోంది.వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా…

అధిక దిగుబడితో రైతులు సంతోషంగా ఉండాలి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, విడవలూరు:- సీఎం చంద్రబాబు సారథ్యంలో అన్నదాతలకు లబ్ధి.- 24 గంటల్లోనే ధాన్యం అమ్మకాల నగదు జమ.- రైతుల తొలి పండుగ ఏరువాక పౌర్ణమి.నాగరికత ఎంత పెరిగినా.. నాగలి లేనిదే పని జరగదని, రైతు లేనిదే పూట గడవదని కోవూరు…

నెల్లూరులో ఆరవ తేదీ నుండి ఐదు రోజులపాటు బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ

మన న్యూస్ ,నెల్లూరు రూరల్:*రొట్టెల పండుగకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.*వారానికి ఒకసారి రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తాం. నెల్లూరు రూరల్ లో జులై ఆరో తేదీ నుండి జరిగే రొట్టెల పండగ ఏర్పాట్లపై కార్పొరేషన్…

అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, కొడవలూరు:- ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవతో గ్రామాల్లో పల్లె పండుగ- ఈ ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు- గ్రామాల్లో జరిగిన పనులు గ్రామస్థులకే అంకితం- కోవూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాంగ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె…

పత్తి పంట విత్తనోత్పత్తి సాగు సమస్యలపై సమీక్ష.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ లోనీ IDOC మీటింగ్ హాల్ లో వ్యవసాయ రైతులతో రైతు సంక్షేమ శాఖ సమీక్ష.. జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ వ్యవసాయ&రైతు సంక్షేమ శాఖ కమిషన్…

నాయి బ్రాహ్మణుల సమస్యలపై మంత్రులకు వినతి…

మన న్యూస్,తిరుపతి,:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో కార్పొరేషన్ డైరెక్టర్లు పలువురు శుక్రవారం రాష్ట్ర మంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి…