సమాజ సేవలో దూసుకెళ్తున్న యువ నాయకుడు పైనేని మురళి..

చిత్తూరు,Mana News, జూలై 14: చిత్తూరు జిల్లా ఎస్.ఆర్.పురం మండలానికి చెందిన పైనేని మురళి సామాజిక సేవలో అద్భుతంగా రాణిస్తున్నారు .చిన్న వయసు లోనే ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తూ ,సమాజసేవా దృక్పదంతో ముందుకెళ్తున్నాడు పైనేని మురళి. తన పరిధిలోని ప్రతి గ్రామానికి వెళ్ళి , ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొంటూ… ఆ కష్టాలను తనవిగా.. మోస్తూ తగిన సాయం అందిస్తున్నారు. ప్రత్యేకించి తన నమ్మిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడే పైనేని మురళి , ఆపద కుటుంబాలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. చిరునవ్వుతో స్వీకరిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు.తను చదువుకున్న పాఠశాలలో… ప్రతి జ్ఞాపకం తనదేనంటూ, ప్రతి విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో కావాల్సిన సామాగ్రిని(పెన్నులు, పెన్సిల్స్ స్కేల్, ఏరేజరు,షాప్నరు,జామెంట్రీ బాక్స్) మొదలైనవి తన సొంత డబ్బుతో అందిస్తూ విద్యార్థులకు ఉత్సాహాన్నిస్తుంటారు. ఈ శౌర్యం విద్యాసంవత్సరం ప్రారంభంలో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.ఇంతటి సేవా కారక్రమాల వెనక ఉన్న మానవతా దృక్పదం అందరికీ ఆదర్శంగా మారుతోంది. వృద్ధులకు అనాధలను మరియు అత్యవసర సమయంలో వైద్య ఖర్చులకి సహాయం చేయడం ద్వారా ఆయన సామాజిక బాధ్యతనం నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. సమజానికి మంచి చేయాలన్న సంతల్పంతో నడుస్తూ ఈ యువ నాయకుడిని ఆదర్శంగా తీసుకుని, మరెందరో యువత తమ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడతారనే నమ్మకంతో ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.

Related Posts

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 8 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//