గూడూరులో మెగా లోక్ అదాలత్
గూడూరు ,మన న్యూస్:- గూడూరు రెండో పట్టణంలో ఏర్పాటై ఉన్న కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం 7th అడిషనల్ జిల్లా జడ్జి కె.వెంకట నాగ పవన్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ…రాజీ మార్గమే రాజ…
అదానీ, సెకీ తో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలీ – సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు
మన న్యూస్ పార్వతీపురం జూలై 5:- పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు డిమాండ్ చేశారు, పార్వతీపురం లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ మన్యం జిల్లా సమితి ఆధ్వర్యన రాష్ట్ర…
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి
గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం అనేక పేర్లతో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని దీని వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజక వర్గ కార్యదర్శి శశి కుమార్ అన్నారు. శనివారం…
గూడూరు డిపో వద్ద రెండవ రోజు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
గూడూరు, మన న్యూస్ :- గూడూరు డిపో వద్ద గూడూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో EU రాష్ట్ర కమిటి పిలుపు మేరకు డిపో కార్యదర్శి SK. A. K. జిలాని ఆధ్వర్యంలో RTC ఉద్యోగుల సమస్యలు, ప్రధాన డిమాండ్ లపై…
మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు
రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్…
నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్…
సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారంచిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ..దీర్ఘకాలిక…
పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత
పారదర్శకంగా గ్రామ కమిటీ ఎన్నిక మన న్యూస్,ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూడ చైర్మన్ కటారి హేమలత అన్నారు శుక్రవారం ఎస్ఆర్ పురం…
ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద…
సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…
మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కొలకటీ వీధి, సాలూరు పట్టణ నివాసి అయిన కోట దేవి కోట ప్రసాద్ దంపతులు తమ కుటుంబంతో జూలై 2న తీర్థయాత్ర నిమిత్తం గుప్తేశ్వరం వెళ్లారు. తిరిగి జూలై…