మినీ గురుకుల విద్యార్థినులకు వైద్య పరీక్షలు
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మినీ గురుకులం నందు విద్యార్థినులకు “రోటరీ వెస్ట్ క్లబ్” ఆధ్వర్యంలో రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్…
అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు, అశోక్ నగర్ సెక్టార్, గమళ్ళపాలెం, నలజలమ్మ వీధి, తూర్పువీదీ, చాకలిపాలెం, తంబిసెట్టి గుంట, అంకమ్మ గుడి,చాయిల్డ్లెబెర్ స్కూల్, అంగన్వాడీ కేంద్రలలో ఏ సీ డీ పీ…
సచివాలయం వద్ద స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలియ జేసిన సి.పి.యం నాయకులు
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లోని శాంతి నగర్ లోని ఒకటో వార్డు సచివాలయం వద్ద మంగళవారం రోజు అదాని స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని సి.పి.ఎం నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ…
కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ మరియు అతని అనుచరులు నుండి ప్రాణ రక్షణ కల్పించండి….. బాధితుడు పూల గురవయ్య
మన న్యూస్,నెల్లూరు,ఆగస్టు 5:నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం లో స్థానిక 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ మరియు అతని అనుచరుల నుండిప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు పూల గురవయ్య ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక…
మా పట్టా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేశారు
జన బాణం,నెల్లూరు, ఆగస్టు 5:మా పట్టా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని నెల్లూరు జిల్లా, వెంకటాచల మండలం ,తిక్కవరపాడు గ్రామస్తులు మరియు బాధితులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో…
శిధిలావస్థలో సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయ భవనం…! క్షణక్షణం భయం భయం ఓమ్మో..!!!”
సీతారాంపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు ): ఉదయగిరి నియోజకవర్గం లోని సీతారాంపురం మండల కేంద్రమైన స్థానిక తాసిల్దార్ కార్యాలయ భవనం శిధిల వ్యవస్థలో ఉండటం అధికారులకు ప్రజలకు ఎంతగానో భయపుడుతుంది. సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయంలో ఎక్కడ చూసినా స్లాపు పెచ్చులు పెచ్చులుగా ఊడి ఉండటం, కరెంటు…
సొసైటీ డైరెక్టర్ ని సత్కరించిన యాదవ సంఘం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక లారీ యూనియన్ ఆఫీసులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైభోగల సుబ్బారావును యాదవ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత…
అవంతి కంపెనీలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు తనిఖీలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పెద్దనాపల్లి అవంతి ఫ్రోజన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల తనిఖీలు నిర్వహించారు. మే 28న డైరెక్షన్స్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు…
సెయింట్ మేరీస్ స్కూల్, యాజమాన్యం నిర్లక్ష్యం?తృటిలో తప్పిన పెను ప్రమాదం..!!!
ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సెయింట్ మేరీ స్కూల్ మరుగుదొడ్లు పనుల నిమిత్తం గుంటలు పూడ్బే చేందుకు ఎం వి ఆర్ ప్రవేట్ కాలేజీ కి వెళ్లి దారిలో మట్టి తోలడం జరిగింది ఈ మట్టి వలన కాలేజీ బస్సు…
జర్నలిస్టుల సమస్యలపై తహసీల్థార్ కి వినతిపత్రం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ, స్వాతి ప్రసాద్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ నుండి ప్రధాన రహదారి మీదుగా తాసిల్దార్ కార్యాలయం…