జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన,పద్మశాలి సంఘం నాయకులు.
మన న్యూస్ నారాయణపేట జిల్లా : కేంద్రం సుభాష్ రోడ్ లో గల భక్త మార్కండేయ దేవాలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,సంఘం సభ్యులు. ఒకప్పుడు…
పట్టుదల తో పోలీస్ అయ్యా!
ప్రజా రక్షణ సేవే ధ్యేయం. ఉరవకొండ మన న్యూస్ : కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదలతో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పోలీస్ గా ఎంపికయ్యారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజల కు సేవలందించడమే తమ కర్తవ్యం గా…
ఆర్.ఎం.పి వైద్యులు మెరుకుర్తి దాసు (దేవదాసు)కు ఘన సన్మానం..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామీణ వైద్యులు బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు మెరుకుర్తి దాసు (దేవదాసు)కు పిఠాపురం జేజిఆర్ హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు. కాకినాడ జిల్లా…
గ్రామీణ వైద్యులు రాజాన రాజేష్ దంపతులకు ఘన సన్మానం…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామీణ వైద్యులు బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రచార సహాయ కార్యదర్శి రాజాన రాజేష్ పార్వతి దంపతులకు జేజిఆర్ హాస్పిటల్ యాజమాన్యం…
తల్లిపాలు అమృతంతో సమానం: ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 7:తల్లిపాలు పుట్టిన బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.బుధవారం మహమ్మద్నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తల్లులు పౌష్టిక ఆహారం…
మానసిక వికాసం, భావోద్వేగాల సమతుల్యతలపై అవగాహన కలిగి ఉండాలి…
– జిల్లా కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ కుసుమలక్ష్మి… శంఖవరం/కాకినాడ మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులలో మానసిక వికాసం అనేది వారి ఆలోచన, భాష, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు జ్ఞాపకశక్తి వంటి మేధోపరమైన సామర్థ్యాలు అభివృద్ధి చెందే ప్రక్రియ…
మొగిలీశ్వర స్వామి సేవలో శాలివాహన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్
బంగారుపాళ్యం ఆగస్ట్ 06 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండ లం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీకామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారిని రాష్ట్ర శాలివాహన (కుమ్మరి) కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ దర్శించుకోవడం జరిగింది.ఆయనకు ఆలయ అధికారులు…
ముద్రగడ ఆరోగ్యం కోసం అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- శంఖవరం మండలం సిద్ది వారి పాలెం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయంలో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో…
అప్పసముద్రం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు…!
ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి మండల కేంద్రమైన అప్పసముద్రం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.హెచ్.పి సురేష్ మాట్లాడుతూ,తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని వారు తెలిపారు. బిడ్డకు ఆరు…
పొలం పిలుస్తోంది కార్యక్రమం
తవణంపల్లి ఆగస్టు 6 మన న్యూస్ నల్లిసెట్టిపల్లి గ్రామంవివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది.. నత్రజని ఎరువులను (యూరియా) ఎక్కువ వాడడం వల్ల కలుగు దృష్ప్రయోజనాలను మరియు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువుల, నానో యూరియా నానో డి…