జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్‌కి సింగరాయకొండ విద్యార్థినులు ఎంపిక

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్‌లను పురస్కరించుకుని, సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 6న నిర్వహించిన ఎంపికలలో, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సింగరాయకొండ కు చెందిన నలుగురు…

హసన్‌పల్లిలో తూతూ మంత్రంగా గ్రామసభ – అధికారులు గైర్హాజరు

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 8:మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభ తూతూ మంత్రంగా ముగిసింది. పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ, గ్రామానికి ప్రత్యేక అధికారి అయిన పంచాయతీరాజ్‌ శాఖ సాయితేజ ఒక్కసారి…

చేనేత నేతలన్నకు అండగా కూటమి ప్రభుత్వం………. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, కోవూరు ,ఆగస్టు 7:- చేనేత అంటే కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదు, అది మన సంస్కృతిలో ఒక భాగం. – వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలి. – జాతీయ చేనేత దినోత్సవం…

సాయినాధునికి ముద్రగడ అభిమానులు పూజలు…

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు సేవలు అందించాలని ఉత్తరకంచి గ్రామంలో సాయినాధుని వైసిపి నాయకులు ముద్రగడ అభిమానులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

స్వరాజ అభ్యుదయ సేవా సమితి (సస్) ఆధ్వర్యంలో ప్రజా వైద్య శిబిరం…

శంఖవరం /రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి :-స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి (సస్) ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి పేద ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా జిల్లా వైద్య అధికారి సహకారంతో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి…

నూతన కమిషనర్ గా టి,టి రత్నకుమార్

మన న్యూస్ సాలూరు ఆగస్టు 7 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కి మున్సిపల్ కమిషనర్ గా టి. టి రత్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జీవీఎంసీ లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రత్నకుమార్ కు సాలూరు మున్సిపల్…

సారా అమ్మిన వారిపై 20 వేల రూపాయలు అపరాధ రుసుము,ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గులిపిల్లి దాస్

మన న్యూస్ సాలూరు ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా , సారా అమ్మిన కాచిన చట్టరీత్యా నేరం అందుకు శిక్ష తప్పదని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గులిపిల్లి దాస్ అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా…

ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల, పట్టించుకోలేని సంబంధిత అధికారులు,

మన న్యూస్ పాచిపెంట ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గరిసె గుడ్డి గ్రామ పాఠశాలను వెంటనే తెరిపించాలని గిరిజనులు. ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల వద్ద. నిరసన తెలుపుతున్న గిరిజనులు స్థానిక గిరిజనులైన. సూకురు…

మక్తల్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన, పుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిదిలోని మక్తల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆకస్మిక తనిఖీ చేశారు. సామాగ్రి నాణ్యతను తనిఖీ చేశారు, వంట సిబ్బందిని ఆప్రాన్లు మరియు చేతి తొడుగులు ధరించినందుకు…

మున్సిపల్ కమిషనర్ కు ఏడవ వార్డు సభ్యుల వినతి

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : ఈ నెల 9 న నారాయణపేట పట్టణంలోని ఏడవ వార్డులో జరిగే శ్రీశ్రీశ్రీ జగలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆలయ…