తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రీజనల్ కారుమూరి నాగేశ్వరావు తో కలిసి బేటి అయిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,తాడేపల్లి /నెల్లూరు, ఆగస్టు 25:తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరావు తో కలిసి సోమవారం భేటీ అయిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి…

ఆనం విజయ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూర రూరల్,, ఆగస్టు 25: నెల్లూరు చింతా రెడ్డిపాలెం లో నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డిని వారి నివాసంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత…

నెల్లూరు నాలుగో డివిజన్ లో ఘనంగా జరిగిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు ,ఆగస్టు 25:నెల్లూరు 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో డివిజన్ స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో ఇంచార్జ్ సందాని , కో ఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో…

గూడూరు వైఎస్ఆర్సిపి నాయకులు వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్శించిన ఎమ్మెల్సీ మేరీగ మురళితో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 25:ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న గూడూరు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు చిల్లకూరు మండల ఉపాధ్యక్షులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డితో మేరీగా మురళీధర్, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మూలాఖత్…

సీఎం రిలీఫ్ చెక్కు పంపిణి..మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జక్కాపూర్ గ్రామానికి చెందిన గొన్కంటి శోభ కు సీఎంఆర్ఎఫ్ బెనిఫిషరీ చెక్కును మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల కోసం అందుబాటులో ఉంటూ,…

డబ్బులు డిపాజిట్ చేసుకొని మోసం చేశారు…… మాకు న్యాయం చేయండి.

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 25:వివిడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో తాము పది మంది కలిసి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామని, కనీసం ఆదాయం కానీ పెట్టిన పెట్టుబడి కానీ తమకు ఇవ్వకుండా మోసం చేశారని బాధితుడు సుబ్బరాయుడు తో…

వినాయక చవితి మండపానికి పోలీసుల అనుమతి తప్పనిసరి…. కలిగిరి ఎస్సై ఉమాశంకర్…////

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు ,ఆగస్టు 26: మీ భద్రత – మా బాధ్యత అంటున్న ఎస్సై మాశంకర్.. కలిగిరి మండల పోలీస్ వారి విజ్ఞప్తి కలిగిరి మండలంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి-భద్రత-సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ…..…

ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ను సస్పెండ్ కాదు ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని సిపిఐ ఎంఎల్ ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీలో 20 వేల రూపాయల లంచంతో ఏసీబీ వారికి పట్టుబడ్డ. ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాదు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ…

మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో 900 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత అడపా దుర్గారావు…

నేటితో డిగ్రీ ప్రవేశాలకు ముగింపు ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కొరకు, 26-08-2025 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉన్నత విధ్య మండలి ప్రకటించినదని. విద్యార్థులందరు రిజిస్ట్రేషన్…