పెద్ద పంచాయతీల గా ఉండే వాటిని వేరు చేసే క్రమంలో పలు గ్రామాల్లో సమస్యలుగా మారుతున్న వైనం..!!

జలదంకి, అక్టోబర్ 08 :(మన ధ్యాస న్యూస్):/// నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ కాక పంచాయితీలో ఇదివరకు ఐదు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్నాయి వాటిల్లో కొన్ని గ్రామాలు వేరు చేసుకోగా హనుమకొండ పాలెం గ్రామస్తులు గ్రామస్తులు కి…

‘అనుమతులు లేకుండా డిజెలు పెడితే కఠిన చర్యలు తప్పవు అంటున్న ఎస్ఐ ‘శివకృష్ణ రెడ్డి…!!!

మన ధ్యాస న్యూస్ : సీతారామపురం (అక్టోబర్ 8): అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టం ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీతారామపురం ఎస్ఐ శివ క్రిష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టంను…

ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు..

జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రాజధానిలో మీడియా అవసరాలకు సహకరిస్తామని హామీ.. అమరావతి, అక్టోబర్ 8 :(మన ధ్యాస న్యూస్):// అమరావతి జర్నలిస్టులు రూపొందించిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు.…

విద్య తోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిలుపు. మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యాతో పాటు క్రీడానైపుణ్యం మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కత్తి శ్రీనివాసులు,చెన్నిపాడు హెచ్.ఎం ఎ.…

వెలగపాడు అంగన్వాడీ స్కూల్ నందు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమం..!!

కలిగిరి, అక్టోబర్ 08 (మన ధ్యాస న్యూస్ ):// కలిగిరి మండలం వెలగపాడు గ్రామపంచాయతీ నందు అంగనవాడి కేంద్రం లో పోషణ్ మహా ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిలు గా సూపర్వైజర్ విజయలక్ష్మి, మరియు,ఎమ్ఎస్ కె ,హేమ ఈ కార్యక్రమం లో…

వెలగపాడు అంగన్వాడీ స్కూల్ నందు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమం..!!!

కలిగిరి, అక్టోబర్ 08 :(మన ధ్యాస న్యూస్ ):// కలిగిరి మండలం వెలగపాడు గ్రామపంచాయతీ నందు అంగనవాడి కేంద్రం లో పోషణ్ మహా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిలు గా సూపర్వైజర్ విజయలక్ష్మి, మరియు,ఎమ్ఎస్ కె ,హేమ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.అనంతరం…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో కరపత్రాల ఆవిష్కరణ.

బంగారుపాళ్యం, మన ధ్యాస, అక్టోబర్ 8అక్టోబర్ 15 బంగారు పాళ్యం మార్కెట్ యార్డులో జరిగే మామిడి రైతుల ఆక్రందన సభ జయప్రదం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుదవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగ మామిడి…

టిడిపి నేతల వినతిపత్రం – చిత్తూరు జిల్లా ఎస్పీకి సమర్పణ

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 7 :‎చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడిని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.‎వినతిపత్రంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు:‎2019 – 2024 మధ్య టిడిపి కార్యకర్తలపై…

సూపర్ జీఎస్టీతో విద్యార్థులకు లబ్ధి

యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 7: జీఎస్టీ 2.0లో విద్యారంగానికి గణనీయమైన ఉపశమనం కలిగించడం హర్షణీయమని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ ఎ.పి.లలిత అన్నారు. స్టేషనరీ వస్తువులపై భారీగా పన్ను తగ్గించడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు లబ్ధి పొందుతారని ఆమె పేర్కొన్నారు.…

కొలువుతీరిన శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం..

శంఖవరం మనధ్యాస ప్రతినిధి (అపురూప్): శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువతీరింది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం వజ్రకూటం లో శంఖవరం మండల పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ప్రెసిడెంట్…