పెద్ద పంచాయతీల గా ఉండే వాటిని వేరు చేసే క్రమంలో పలు గ్రామాల్లో సమస్యలుగా మారుతున్న వైనం..!!

జలదంకి, అక్టోబర్ 08 :(మన ధ్యాస న్యూస్):///

నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణ కాక పంచాయితీలో ఇదివరకు ఐదు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్నాయి వాటిల్లో కొన్ని గ్రామాలు వేరు చేసుకోగా హనుమకొండ పాలెం గ్రామస్తులు గ్రామస్తులు కి అపోహలు కలిపించి మీకు ఇళ్ల స్థలాలు కానీ కాలనీలు కానీ రావు మీకు పంచాయితీ వేరు చేస్తాము అని వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది టిడిపి నాయకులు కలిసి గ్రామస్తులు వారి చేత వాళ్ల వారికి తెలియకుండా సంతకాలు సేకరించి ప్రజల్ని మోసం చేయాలని,చూస్తున్నారు.హనుమకొండ పాలెం గ్రామస్తులు లక్కు నాగిరెడ్డి మాట్లాడుతూ మాకు ఎటువంటి పంచాయతీ మార్పు చేయాల్సిన అవసరం లేదు మాకు బ్రాహ్మణ కాక పంచాయతీలోని ఉండాలని గ్రామస్తులందరూ కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు గ్రామస్తులందరూ కలిసి మండలంలోని ఎంపీడీవో కి గ్రామస్తులు అందరు కలిసి మాకు మాకు ఎటువంటి విభజన అవసరం లేదు అని క్లుప్తంగా రాసి వినతి పత్రం అధికారికి అందజేశారు. ఈ విషయాన్ని గ్రామంలోకి వచ్చి విచారించి ఇటువంటి తప్పుడు కార్యాలకు పాల్పడకుండా వారిని శిక్షించవలసిందిగా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుచున్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?